మండలంలోని పలు గ్రామాల్లో కోతులు పంటలపై దాడులు చేస్తున్నాయి. వానకాలం పంటల సాగు కోసం రైతులు సిద్ధం చేసుకుంటున్న నారుమళ్లను ధ్వంసం చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానర దండు నారుమడుల్లో నారును ప�
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని, జేఎల్ఎంను వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. మండలంలోని అల్లాపూర్ గ్రామ రైతులు పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని సబ్స్టేషన్ కార్యాలయం ఎద�
కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు పొలాల మధ్య ఏర్పాటు చేయొద్దని రైతులు ఆందోళన చేశారు. గురువారం మండలంలోని మీర్జాపూర్లోని సర్వేనంబర్ 17ఈ/ 17ఏలోని భూమిలో ఒక సింథటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్,(ఫ్లైవుడ్ తయారీ) క
హన్వాడ మండలంలో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఈ వడగండ్ల వానతో చేతికొచ్చిన వరి పంట నేలమట్టమయ్యాయి. మండలంలోని కోనగట్టుపల్లి, హన్వా డ, సల్లోనిపల్లి, నాయినోనిపల్లి, యారోనిపల్లి గ్ర�
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతులు పం డించి వరి ధాన్యానికి మద్ధతు ధరతోపాటు బోనస్ రూ.500 చెల్లించి వరి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. అధికారంల�
పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాం డ్ చేశారు. శుక్రవారం కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డుకు వివిధ గ్రామాల నుంచి రైతులు పల్లీలను తీసుకురాగా వాటికి మార్కెట్లోని వ్యాపారులు సరైన ధరను టెండర
ఫార్మాసిటీ పేరుతో పచ్చని పొలాలను కాలుష్య కాసారాలుగా మార్చాలన్న రేవంత్ సర్కార్ కుట్రలపై ఇటీవల వికారాబాద్ రైతులు తిరుగుబాటు చేయటం సంగారెడ్డి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వికారాబాద్ జిల్లాలోని ల
పత్తి మిల్లు తూకంలో తేడాలు వస్తున్నాయంటూ మండలంలోని వీరన్నపేట గ్రామ శివారులోని మహేశ్వరి కాటన్ ఇండస్ట్రీస్ వద్ద రైతులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. పత్తిని తూకం వేయిస్తే పలుమార్లు వివిధ రకాలుగా తేడ�
పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కూరగాలయ క్ర యవిక్రయాలు జరుపుకోవాలని మున్సిపల్ సిబ్బంది వాహనాలు నిలుపడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అయిజ పట్టణంలో టీయూఎఫ్ఐడీసీ, ఎస్ఎఫ్సీ, గ్రాంట్తో ఇంటిగ�
రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు రైతుల పరిస్థితి. వానకాలంలో బాడువ (బురదగా ఉండేవి) పొలాల్లో ఎక్కువ రోజులకు పంట చేతికొచ్చే దొడ్డు రకం వరిపంటను అన్నదాతలు సాగుచే�
ప్రకృతి ప్రకోపంతో రైతన్న కుదేలయ్యాడు. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాం తాల్లో పొలాల్లోకి నీరు చేరింది.. వేల ఎకరాల్లో పంటలు వ ర్షార్పణమయ్యాయి. ఈ క్రమంలో జోగుళాంబ గద్వాల జి ల్లాలోని రైతులు పెద్ద�
కాంగ్రెస్ ప్రభు త్వం మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగానే రైతులందరికీ పంట రుణమాఫీ వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్సంఘ్ ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
ఎలాంటి షరతులూ లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీని వెంటనే చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశార�