మరోవారం రోజులు గడిస్తే వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడిచిపోతుంది. కానీ, సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో జలాలతో నిండక పోవడంతో ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. వరినాట్లు వేసి
కల్వకుర్తి వ్యవసాయ సహాయ సంచాలకులు కార్యాలయం ఎదుట మంగళవారం రైతు జే ఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫ�
పంట రుణాలు మాఫీ కాలేదని మంగళవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద రైతులు ఆందోళన చేశారు. స్థానిక రైతు వేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పంటల సస్యరక్షణ కోసం చేపట్టే రైతునేస్త కార్యక�
సహకార సంఘాల్లో అడిట్ పూర్తయిన రైతులకు రుణమాఫీ కావడం లేదు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్ సహకార సంఘం పరిధిలోని 19 గ్రామాలకు చెందిన 1330 రైతుల్లో ఏ ఒక్కరికీ రుణమాఫీ జరగకపోవడంతో రైతులు ఆందోళన చెం�
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని.. అన్నట్లు మారిందీ రైతుల పరిస్థితి. ప్రభుత్వం ప్రకటించిన పంట రుణాల మాఫీ జాబితాలో పేర్లు లేకపోవడంతో అర్హులైన రైతులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ �
రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించిన రుణమాఫీ ప్రక్రియపై గందరగోళం నెలకొన్నది. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు రైతులకు అయోమయానికి గురిచేస్తున్నాయి. లక్షలోపు రుణాలన్నీ మాఫీ చేస్తున్నామని ప్రకట�
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ రైతుల్లో గందరగోళం నింపింది. రైతులకు రూ.2లక్షల రుణాలను మూడు విడుతల్లో మాఫీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. మొదటి విడుతగా రూ.లక్ష వరకు రుణాలను ఈనెల 18న మాఫీ �
రుణమాఫీ మాకు రాలేదంటే.. మాకు రాలేదంటూ ఎంతోమంది రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం విడుదలైన రూ.లక్షలోపు రుణమాఫీ జాబితాలో తమకు మొండి‘చేయి’ చూపడంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తు�
దశాబ్దాలుగా తమ పొలాల వద్దకు వెళ్లే చెరువుకట్ట, రహదారిని కబ్జా చేసిన వారిని శిక్షించాలని మంథని మండలం బిట్టుపల్లి రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
మండలకేంద్రంలోని పెద్ద చెరువు రిజర్వాయర్ వద్ద పలువురు దళిత రైతులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. రిజర్వాయర్ రెండు తూములకు అధికారులు షెట్టర్లను సరిగా అమర్చకపోవడంతో మూడేళ్ల నుంచి సరిగా పంటలు పండించుక�
పెంచికల్పేట్ మండలం ఎల్లూరు ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఐదు రోజులుగా కొనుగోళ్లకు బ్రేక్ పడింది. రైతులు సుమారు ఎనిమిది లోడ్ (4800 బస్తాలు-1290 క్వింటాళ్లు)ల బస్తాల ధాన్యాన్ని విక్రయానికి ఇక్కడికి తీసుకురాగా
మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు కళ్లాల్లోరి ధాన్యం తడిసిముద్ధవుతున్నది. రైతుల నుంచి త్వరగా ధాన్యం సేకరించక పోవడంతో వర్షానికి వడ్లు తడస్తున్నాయి. రోజుల తరబడి ధాన్యం రోడ్లపైనే ఆరబెట్టడంతో ఆకాల వ
ఏటా గల గలా పారేటి గంగమ్మ తల్లి.. ఈఏడాది నీరు లేక వెలవెలబోతోంది. మండలంలోని కందకుర్తి వద్ద గోదావరి, హరిద్రా, మంజీరా నదులు ఒకేచోట కలిసే త్రివేణి సంగమ క్షేత్రం చుక్క నీరు లేక బీటలువారి నల్లమట్టి దర్శనమిస్తున్�