Farmers' welfare | కమాన్ పూర్, ఏఫ్రిల్ 13: రైతుల సంక్షేమమే ధ్యేయంగా, రైతును రాజుగా చేసే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
Farmers Welfare | ఇవాళ కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కోసం డైరెక్టర్లతో పలు అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో వరి కోతలు మొ�
Minister Komatireddy | రైతు సంక్షేమ కోసం(Farmers welfare) రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy) అన్నారు.
రైతు సంక్షేమం కోసం కేసీఆర్ హయాంలో మొదలుపెట్టిన పెట్టుబడి సాయం పథకానికి గ్రహణం పట్టుకున్నది. కాంగ్రెస్ పాలకులు ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతుబంధు రూపంలో అమలయ్యే ఈ స్కీమ్ నిలుపుదలైంది. తొలుత �
జోగుళాంబ గద్వాల-వనపర్తి జిల్లాల సరిహద్దులో నిర్మించిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి కాల్వ దెబ్బతిన్నది. డ్యాం నుంచి నీటి విడుదల సమయంలో కాల్వకు గండ్లు పడినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్�
స్వాతంత్య్రానంతరం మన దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏండ్లు పాలించింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశాన్ని కొన్నేండ్లు పాలించింది. ఈ రెండు జాతీయ పార్టీలే భారతదేశాన�
ఉద్యమ ఆకాంక్షల నుంచి పురుడుపోసుకున్న భారత రాష్ట్ర సమితి తాజా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రూపొందించిన మ్యానిఫెస్టో.. ప్రజల మ్యానిఫెస్టోగా సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల్లో సమగ్రాభివృద్ధి జరిగిందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
‘ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదు’ అని చరిత్ర రుజువు చేసింది. వ్యవసాయ ప్రాధాన్యం గల రాజ్యానికి రైతే పాలకుడైతే, ఆ రాజ్యం సుభిక్షంగా వర్ధిల్లుతుంది. ఇవాళ తెలంగాణలో రైతు సంక్షేమ రాజ్య�
BRS Australia | ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR ) తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు సాహాసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటూ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నందుకుగాను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా(Australia) శాఖ సీఎం కేసీఆర్ కృతజ్
ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని అమలు చేస్తున్న బీఆర్ఎస్ సర్కారుకు రైతులు జేజేలు పలుకుతున్నారు. క్రాప్లోన్ డబ్బు ఖాతాల్లో జమవుతున్నట్లు వస్తున్న మెసేజ్లను చూసి సంతోషపడుతున్నారు. రెండో రోజు సైతం హనుమక�
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని పరిగి ఎంపీపీ కరణం అరవిందరావు పేర్కొన్నారు. మంగళవారం పరిగి మండలం రంగాపూర్ రైతువేదికలో మేలు రకాలైన పీఆర్జీ 176, ఎల్ఆర్జీ 52 క
తెలంగాణలో సాగునీటి రంగంలో స్వర్ణయుగం తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒకనాడు తెలంగాణ రైతుకు కంట కన్నీరే తప్ప పంటకు సాగునీరు లభించలేదని.. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులతో రాష్ట్రం అలరారుతున్నదని పే�