BRS | బీఆర్ఎస్ లో భారీగా చేరికల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులవుతున్న కాంగ్రెస్ , బీజేపీ పార్టీలకు చెందిన యువత కేసీఆర్(CM KCR) నాయకత్వం వైపు మొగ్గ�
Minister Jagadish reddy | రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని , యాసంగిలో పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నారు.
తొమ్మిదేండ్ల మోదీ పాలనలో దేశంలోని అన్ని సూచీలు అట్టడుగుకు దిగజారాయి. దీంతో తెలంగాణను చూసి ఓర్వలేకపోతున్న కేంద్రం రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేందుకు పలు కుట్రలకు తెరలేపింది.
చిన్న రాష్ర్టాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచారని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు.
విత్తనాలను భూమిలో వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు రైతుకు ఇతర జీవుల నుంచి ప్రతిరోజు పోరాటమే. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చేయూతనిస్తుండడంతో రైతులు భూమికి బరువయ్యేలా పంటలు పండిస్తున్నారు.
రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని, దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఒలింపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ అన్నారు.
రైతుల సంక్షేమాన్ని విస్మరించిన కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం పంటలకు కనీస మద్దతు ధరలు పెంచకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కే
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. గండీడ్ మం డలంలోని కొండాపూర్లో శనివారం ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
రైతుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా పంటలను సాగు చేసేందుకు ఐదేండ్లుగా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తూ పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది
రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గోమారం, పెద్దగొట్టిముక్ల, చెన్నాపూర్, చిన్నగొట్టిముక్ల, శివ్�
షాబాద్, మే 18 : రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతులకు సబ్సిడీపై జనుము విత్తనాలను
అందోల్, జనవరి 11: రైతుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని అందోల్ ఎంపీపీ బాల య్య అన్నారు. పంటలసాగుకు పెట్టుబడికోసం రందిలేకుండా రైతుబంధును అందజేస్తున్నదని పేర్కొన్నారు. మంగళవారం ఎ�
శంషాబాద్ రూరల్ : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. మల్కారం పీఏసీఎస్ సోసైటి పరిధిలో గోదాం నిర్మాణం కోసం మల్కారం రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం �
జగిత్యాల : రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో పలు అభివృద్ది పనులను మంత్రి ప్రారంభిం