రుణమాఫీ విషయంలో శనివారం వేల్పూర్ ఎక్స్రోడ్డు వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో రైతుల అనుమతితో సీఎం రేవంత్రెడ్డికి లేఖను పంపిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి చెప్పారు. ఆ లేఖను ధర్నా
రుణమాఫీ ప్రక్రియ సంపూర్ణం కావడంతో ప్రయోజనం చేకూరని రైతన్నలంతా రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గం ఆలూర్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతన్నలంతా కలిసి రోడ్డుపై బైఠాయించి నిర�
‘అంతన్నాడు.. ఇంతన్నాడే గంగరాజు’ అనే పాటను తలపిస్తున్నది ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ తీరు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అనే చందంగా కొనసాగుతున్నది ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో పంటల రుణమాఫీ పరిస్థితి.
రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పు లు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు(ఐవోబీ) �
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని పలువురు రైతులు పంట రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద శనివారం ఆందోళన చేశారు. లిస్ట్లో తమ పేర్లు ఉన్నాయో? లేవో? తెలియక రెండు రోజులుగా మనోవేదనకు గు�
రుణమాఫీపై రేవంత్ సర్కారు తీరు అన్నదాతలకు ఆగ్రహం తెప్పిస్తున్నది. మొదటి విడత నుంచి సరైన సమాచారం లేక, మాఫీ వివరాలు తెలియక ఆగమైన రైతులకు మూడో విడుతలోనూ అదే నిరాశే ఎదురవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న�
రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల రు ణమాఫీని మూడు విడుతలుగా ప్రకటించినా వరంగ ల్ జిల్లాలోని అనేక గ్రామా ల్లో అత్యధిక మంది రైతుల కు వర్తించలేదు. కొన్ని ప్రా థమిక వ్యవసాయ సహకా ర సంఘా(పీఏసీఎస్)ల పరిధి లో వంద శాతం మ�
రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం ‘మమ’ అనేసింది. ఏదైనా తలపెట్టిన కార్యం పూర్తి చేయలేక వెల్లకిల పడితే.. మమ అని సదరు కార్యాన్ని పూర్తి అయ్యిందనిపిస్తారు. మమ అనే పదం రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్కు అతికినట�
అబద్ధపు మాటలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్రెడ్డి ఆగస్టు 15వతేదీలోపు రెండు లక్షల పంట రుణమాఫీ చేస్తానని ప్రమాణం చేసి తెలంగాణ రైతులు, ప్రజలను మోసం చేశాడని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్,సీనియ�
చిన్నంబావి మండలం వెలగొండ గ్రామానికి చెంది న నారెడ్డి చంద్రారెడ్డి.. తన భార్య వినోద పేరిట వీపనగండ్ల ఐవోబీలో రూ.99,913 రుణం తీ సుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రు ణమాఫీ జాబితాలోనూ ఆమె పేరు వచ్చింది. �
కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు పంట రుణమాఫీ వర్తింపజేయాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. సర్కారు నిర్దేశించిన గడువులోగా తీసుకున్న క్రాప్లోన్లు మాఫీ కాకపోవడంతో శనివారం పెబ్బేరు మండలం గుమ్మడం రైతులు �
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రూ.2లక్షల వరకు రైతులు తీసుకున్న పంటరుణాలుమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అనేక షరతులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుందని �
రైతులందరికీ రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ అబద్ధపు మాఫీ చేసిందని, దేవుళ్లపై ప్రమాణం చేసిన సీఎం రేవంత్రెడ్డి రైతుల్ని మోసం చేశారని మాజీ మంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఎల�
కొండపోచమ్మ సాగ ర్ కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం సరైన ధర నిర్ణయించి పరిహారం అందించి న్యాయం చేయాలని లోక్సత్తా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రశేఖర్, సీపీఎం జిల్లా కార్యదర్శ�
Fake seeds | నకిలీ విత్తనాలతో( Fake seeds) నష్టపోయిన తమకు న్యాయం చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తాళ్లపాయకు చెందిన గిరిజన రైతులు ఆందోళన చేపట్టారు.