న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రైతులు తమ నిరసనలను వాయిదా వేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరారు. ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా దృష్ట్యా పిల
చండీఘడ్ : దేశ రాజధాని ప్రాంతంలో కరోనా వైరస్ కేసుల వ్యాప్తితో రైతుల ఆందోళన సూపర్ స్ప్రెడర్ ఈవెంట్గా మారుతుందని హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ ఆందోళన వ్యక్తం చేశారు. హర్యానా సరిహద్దుల్లో నిరసనలు చేప�
చండీగఢ్: వ్యవసాయ చట్టాల వ్యతిరేక నిరసనల్లో మరణించిన రైతుల ప్రాణ త్యాగాలు వృథా కాకుండా చూసే బాధ్యత మనందరిదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. హర్యానాలోని జిండ్లో ఆదివారం జరిగిన కిసాన్ మహా పం�
న్యూఢిల్లీ: మే నెలలో చలో పార్లమెంట్కు పిలుపునిచ్చినట్లు 40 రైతుల సంఘాల వేదిక అయిన సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ర్యాలీ నిర్వహించే తేదీని త్వరలో నిర్ణయిస్తామని బుధవారం తెలిపింది. ఏప్రిల్ 10న కుండ్
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ బుధవారం సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించింది. మొత్తం 85 రైతు సంఘాలతో తాము సంప్ర�
న్యూఢిల్లీ : సాగుచట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ ప్రారంభమైంది. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ప్రారంభించిన ఆందోళన కార్యక్రమాలు నాలుగు నెలలుగా చేరగా.. సంయుక్త కిసాన్ మ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గతేడాది తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం భారత్ బంద్ జరుగనున్నది. దేశ వ్యాప్తంగా శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గ�
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చి వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) భారత్ బంద్కు పిలుపునిచ్చింది. బంద్ శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగ�
భద్రతకు భరోసానిస్తున్న వ్యవసాయభూమి ఇంట్లో అందరి పేరిట ఎంతోకొంత భూమి రైతుబంధు, రైతుబీమా పథకాలతో మార్పు మూడేండ్లలో 9 లక్షలు పెరిగిన పట్టాదారులు ఐదెకరాల్లోపు రైతులు 92.54% మంది 8 ఎకరాలపైన భూమి ఉన్నవారు 1% లోపే ఒ�
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొంటున్న రైతులందిరికీ కొవిడ్-19 వ్యాక్సిన్ అందచేయాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ తికాయత్ డిమాండ్ చేశారు. తాను కూడా వ్యాక్సిన�
న్యూఢిల్లీ: త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న రైతులు. ఐదు రాష్ట్రాలకు వెళ్లడానికి తాము ప్రత్యేక �
న్యూఢిల్లీ: ఎర్రకోట హింస కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అందులో ఒకరు జనవరి 26న ఎర్రకోట వద్ద విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడిన ఖేమ్ప్రీత్ సింగ్ కాగా, మరొకరు జనవరి 26 నాటి
మీరట్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులు ఏ మాత్రం ఆశలు వదులుకోవద్దని, వెనుకడుగు వేయవద్దని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ వాద్రా సూచించారు. రైతు�
లక్నో: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు ఆశ కోల్పోవద్దని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఎంత కాలం పోరాడినా రైతుల వెంటే ఉంటామని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఆద�