Farmers protest: కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు.. ప్రభుత్వం ఆ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా పోరాడుతున్న ఉత్తరాది రాష్ట్రాల రైతులు గురువారం నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగనున్నారు. చట్టాలను వెనక్కి తీసుకోవడంపై కేంద్ర ప
న్యూఢిల్లీ: పార్లమెంట్ వద్ద రైతుల నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. పార్లమెంట్ వద్ద నిరసనపై పునరాలోచించుకోవాలని రైతు నేతలకు తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభ�
సిర్సా: తమపై దేశద్రోహం కేసు నమోదు చేయడంపై హర్యానా రైతులు మండిపడ్డారు. ఈ కేసు కింద ఐదుగురు రైతులను గురువారం సిర్సాలో అరెస్ట్ చేయడంపై రైతులు శనివారం ఆందోళనకు దిగారు. పారామిలిటరీ దళాలను భారీగా మోహరించినప్
న్యూఢిల్లీ, జూలై 8: దేశంలో సామాన్య జనానికి నానాటికీ భారమవుతున్న ఇంధన ధరలను సగానికి తగ్గించాలని రైతులు డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అన్నదాతలు.. పెట్రో �
న్యూఢిల్లీ, జూలై 4: పార్లమెంటు వర్షకాల సమావేశాలు జరిగినన్ని రోజులు 200 మంది రైతులు పార్లమెంటు వద్ద నిరసన తెలుపుతారని సంయుక్త కిసాన్ మోర్చా ఆదివారం ప్రకటించింది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల
చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన ఏడు నెలలకు చేరిన నేపథ్యంలో పంజాబ్, హర్యానా రాజ్భవన్ల మార్చ్కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుతో పంజాబ్, హర్యానా రైతులు శని
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు శనివారం మరో ట్రాక్టర్ ర్యాలీకి సన్నద్ధమవుతున్న తరుణంలో అన్నదాతలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంఘీభావం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజ�
న్యూఢిల్లీ : రైతుల ఆందోళన వెనుక రహస్య అజెండా దాగుందని హర్యానా మంత్రి అనిల్ విజ్ పేర్కొన్నారు. రైతుల ఉద్యమం మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం కాదని దీని వెనుక రహస్య అజెండా ఉందని ఆయన వ్యాఖ్యాన�
ఘజియాబాద్ : దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల నివాసాల ఎదుట రేపు(శనివారం) రైతులు నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను నిరస�
చట్టాలు రద్దు చేసే వరకూ నిరసన : రాకేశ్ టికాయిత్ | కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని భారతీయ కిసాన్ యూనియ ప్రతినిధి రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశా�
అమృత్సర్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనను తీవ్రం చేసేందుకు పంజాబ్ రైతులు మరోసారి సిద్ధమయ్యారు. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీకి చెందిన రైతులు బుధవారంఅమృత్సర్లోని బియాస్ పట్టణ�
న్యూఢిల్లీ : కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. రైతు సంఘాలు బుధవారం చేపట్టిన ఢిల్లీ మార్చ్ ను విజయవంతం చేయాలని బీకేయూ ఏక్తా ఉగ్ర