రాజోళి మండలంలోని పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలంటూ గ్రామస్తులు చేపట్టిన నిరాహారదీక్ష శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. వీరి దీక్షకు చుట్టుపక్కల ఉన్న 11గ్రామాలకు చెందిన రైతులు మద�
‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిం ది.. రైతన్నకు కన్నీటి గోస తెచ్చింది’ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. పంట పొలాలకు సాగునీటి కోసం అన్నదాతలు రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితిని కాంగ్రెస్ ప్రభు�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువులు, కుంటలు వట్టిపోవడంతో భూగర్భ జలాలు మరింతగా పడిపోయాయి. మండలంలోని కొన్రెడ్డిచెర్వు గ్రామానికి చెందిన రైతు చెరుకు కనకయ్యకు పాముకు
కాల్వల్లో ప్రవహించాల్సిన భక్తరామదాసు ప్రాజెక్టు వరద నీరు పంట పొలాలపైకి చేరడంతో సాగు రైతులు ఇబ్బందిపడ్డారు. ఈ ఘటన రూరల్ మండలం చింతపల్లి గ్రామ శివారులో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
కరెంటోళ్ల పుణ్యమా.. అని రైతులు నాటేసేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం యాసంగి నాట్లు ఊపందుకున్న తరుణంలో పొలం దున్నేందుకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. కరీంనగర్ మండలం మొగ్దుంపూర్కు చెందిన పూరెల�
ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. ధాన్యం డబ్బుల కోసం దైన్యంగా ఎదురు చూడాల్సి వస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మి రోజులు గడుస్తున్నా డబ్బులు చేతికి అందకపోవడంతో
అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేయాలని కోరుతూ సీపీఎం అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం తురకగూడెం గ్రామానికి చెందిన రైతులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు.
ఘట్కేసర్ రైతు సేవా సహకార సంఘంలో ఉన్న 1200 మంది రైతులకు ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదని మాజీ ఎంపీపీ, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలన�
మహబూబ్నగర్ జిల్లాలో రైతులు ధాన్యం విక్రయించేందుకు ప్రైవేటు వ్యాపారుల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కంటే బయటి వ్యాపారులకే విక్రయిస్తున్నారు. జిల్లాలో 1,99,000 మెట్రిక్ టన్నుల ధ
ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందనే ఆశతో రైతులు ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే కేంద్రాల నిర్వాహకులు తేమ పేరుతో జాప్యం చేస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో సింగిల్�
రైతుబంధు కింద ఏడాదికి ఎకరానికి రూ.15 వేలు వస్తాయని రైతులు ఓటు వేస్తే ఉన్న రూ.10 వేలూ పోయాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత బస్సు తప్ప
తమ డిమాండ్ల సాధన కోసం దీర్ఘకాలంగా నిరసన తెలియచేస్తున్న రైతుల గోడును పట్టించుకోనందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగంలో పెరుగుతున్�
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరిట మరోసారి రైతులను వంచించింది. చివరి విడతలోనూ వేలాది మందికి మొండిచేయి చూపింది. చివరి జాబాతాలో తమ పేరుంటుందని ఆశపడిన అన్నదాతలను నిండా ముంచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూ�
తుపాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతా ల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. దీం తో హనుమకొండ జిల్లా పరకాల, శాయంపేటతోపాటు ములుగు జిల్లా వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో కొనుగోలు కేంద్రా ల్లోన