భూగర్భ జలాలు అడుగంటి.. బోర్లు, బావులు వట్టిపోయి.. వాటి కింద వేసిన పంటలను కాపాడుకోలేక రైతులు అరిగోస పడుతున్నరు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ఇస్మాయిల్పల్లికి చెందిన రైతు మేడబోయిన పరశురాములు ఏడెకరాల్�
వరి సాగుచేస్తున్న రైతుల్లో టెన్షన్ మొదలైంది. భూగర్భ జలాలు తగ్గిపోయాయి. దీంతో బోర్లలో నుంచి నీరు సరిగా రావడం లేదు. పొలం తడపడం రైతులకు కష్టంగా మారింది. పంట చేతికి అందడానికి మరో నెల, నెలన్నర రోజులు పట్టే అవక�
పచ్చబంగారం పసుపు చిన్నబోయింది. ఆరుగాలం నమ్మి పంట వేసిన పంటకు డిమాండ్ తగ్గింది. జగిత్యాల జిల్లాలో ఈ సీజన్లో 22వేల ఎకరాల్లో సేద్యం చేయగా, కనీస గిట్టుబాటు రేటులేక ఆగమైపోతున్నది. గతేడాది క్వింటాల్కు 16వేల న�
సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు,ధూళిమిట్ట మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటాయి. నెల రోజులుగా చేర్యాల ప్రాంతంలో నిత్యం పదుల సంఖ్యలో బోరుబావులు ర�
ఓవైపు తీవ్ర ఎండలు.. తగ్గుతున్న నీటిమట్టం.. దీనికి తోడు కరెంట్ కోతలతో అన్నదాతలు విలవిలలాడుతున్నారు. అప్పులు చేసి సాగు చేసిన పంటలు ఎండుతుండడంతో దిక్కుతోచని స్థితిలో దిగాలు చెందుతున్నారు. మండలంలో రైతులకు �
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతుభరోసా పథకం తూతూ మంత్రంగా అమలవుతున్నది. అరకొర పెట్టుబడి సాయం అందిస్తున్నది. రైతుభరోసా డబ్బుల జమ మొదలై 15 రోజులు దాటినా ఇప్పటివరకూ చాలా మంది రైతులకు అందలేదు.
సాగునీటి కోసం రైతులు తండ్లాడుతున్నారు. చేతికొచ్చిన పంట కండ్ల ముందే ఎండిపోతుంటే దిక్కుతోచక ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని వివిధ గ్రామాల పరిధిలో పారే ఆకేరు వాగు ఎండిపోయ�
వేసవికి ముందే ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. గ్రామాల్లో రోజరోజుకూ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో పంట పొలాలకు సాగునీరందక ఎండుముఖం పడుతుండడం తో రైతన్నలు ఆందోళన వ్యక్త
జిల్లాలో యూరియా కొరత వేధిస్తున్న నేపథ్యంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మార్క్ఫెడ్ అధికార యంత్రాంగం ప్రధానంగా పీఏసీఎస్ చైర్మన్లతో ఏఆర్ఎస్కే, ఎఫ్పీఓలతో కుమ్మక్కై ప్రైవేటు ఫర్టిలైజర్లకు
యాసంగి పంటలు సాగు చేస్తున్న రైతులకు కరెంట్ కోతలు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. ఆగ్రహించిన రైతులు బుధవారం గద్వాల జిల్లా అల్వాల్పాడు సబ్స్టేషన్ ఎదుట రాయిచూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్త�
మెదక్ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చని 14 నెలల కాలంలో జిల్లాలో ఇప్పటి వరకు 70 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా బుధవారం మరో రైతు ఆత్మహత్య చేసుకున్�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు సాగు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. చేసేదేమీ లేక రైతులు పశువులు, గొర్రెలు, మేకలకు మేతగా వదిలేస్తున్న దుస్థితి నెలకొంది. ఈ హృదయ విదారక దృశ్యాలు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ర్టాలను ఆకర్షించి వారు అమలు చేసేలా చేసింది. ఐక్యరాజ్యసమితి మన్ననలు సైతం పొందింది ఈ పథకం.
యూరియా కొరత లేదని యంత్రాంగం చెబుతున్నది. అవసరాన్ని బట్టి ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తున్నామంటున్నది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం యూరియా కొరత వెంటాడుతున్నది. ఎక్కడ చూసినా అరకొరగానే అందుతున్నది. సరిపడా య�
‘ఫిబ్రవరిలోనే ఎండలు ముదిరిపోతున్నాయి. రైతులు వరి సాగు చేయవద్దు. నీళ్లుంటేనే పంటలు వేసుకోవాలి. నీళ్లు లేనప్పుడు వరి వేయడం వలన ప్రయోజనం లేదు. పంటలపై పెట్టుబడి పెట్టి రైతులు నష్టపోవద్దు. బోర్లు వేసి అప్పుల �