గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో జన జీవనం అతలాకుతలమైంది. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో మంగళవారం రాత్రి గాలివాన వల్ల చేతికి వచ్చిన వరిపంటకు తీవ్ర నష్టం జరిగింది. గాలివానకు 11కేవీ విద్యుత్ స్తంభాల�
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచింది. తీవ్రమైన గాలులతో పలుచోట్ల చెట్�
మంచిర్యాల జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం గాలివాన బీభత్సం సృష్టించింది. మందమర్రి పట్టణంతో పాటు పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడగా, చెట్లు విరిగి పడి ఇండ్లు, గోడలు, షెడ్లు ధ్వంసమయ్యాయి. అక్కడక్కడా స�
పండించిన పంట అమ్ముకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సమస్యలు తీర్చే బాధ్యత ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డిదేనని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆయన ఒక్క రోజు క�
మక్కలను వెంటనే కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన ఉద్యమిస్తామని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గన్నీ సంచులు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడమే తప్ప రైతుల సమస్యలు, వారి గోడు గురించి పట్టించుకోరా? అని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రశ్నించారు. కమీషన్లు వచ్చే పనులపై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యల పరిష్కారం విషయం�
కొన్నినెలలుగా కాల్వల ద్వారా పారుతున్న కేఎల్ఐ నీరు శుక్రవారం నిలిచిపోయింది. బిజినేపల్లి మండలంలో అల్లీపూర్ గ్రామ శివారు వద్ద కేఎల్ఐ కాల్వ ప్రారంభమై కారుకొండ గ్రామ శివారులో ముగుస్తుంది. యాసంగి సీజన్�
పంటలకు కేంద్రం మద్దతు ధర ప్రకటించినా కొనుగోలు నిబంధనల కారణంగా రైతులు తమ పంటలను అమ్ముకోలేని పరిస్థితులు దాపురించాయని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయశాఖ మంత్రి త�
ఆదిలాబాద్ జిల్లాలో రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరుసగా రెండోరోజు ఆందోళనలు కొనసాగాయి. బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకుల�
రైతుల సమస్యల పరిష్కారంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాలో రంగుమారిన సో�
రైతు సమస్యలపై బీఆర్ఎస్ ఆందోళనబాట పట్టింది. రైతుల పంట దిగుబడులు కొనకపోవడంపై శుక్రవారం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా నిరసనలకు శ్రీకారం చుట్టింది. వానకాలంలో రైతులు పండించిన పంటలను ప్రభుత్వం మద్దతు ధ
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున�
తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక, ప్రతినిత్యం ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంట