ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయ్యింది. చేతికి వచ్చిన పంట అకాల వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్�
చేతికొచ్చిన పంట కండ్లముందే తడిసి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ వానకాలం నాట్లు మొదలుకొని కొత లు కోసే వరకు వర్షాలు కర్షకులను ఏదో ఒక రూపంలో నష్టాలను మిగులుస్తూనే ఉన్నాయి. అడ్డాకుల మండలం కందూరు ఆలయం వ�
భూసేకరణ జరిపి ఎనిమిది నెలలవుతున్నా ఇప్పటివరకు పరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యకంచేశారు. పలుమార్లు వికారాబాద్, తాండూర్ పట్టణాలను వెళ్లి కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వ�
రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోనే తొలిసారిగా జగిత్యాల జిల్లా వ్యవసాయాధికారి భాసర్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు ‘రైతు మిత్ర-ఫార్మర్ ఫ్రెండ్' కార్యక్రమం చేపడుతున్నారు.
పరిపాలన చేతకాకపోతే వెంటనే పదవుల నుంచి దిగిపోవాలని కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక�
యూరియా కోసం రైతులు తిండితిప్పలు వదిలి రాత్రి పగలు తేడా లేకుండా పీఏసీసీఎస్, ఆగ్రో రైతు సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. శుక్రవారం పీఏసీసీఎస్ వద్దకు వచ్చిన యూరియాను ఆధార్కార్డుపై రెండేసి చొ�
ఎరువుల కోసం రైతన్నలు ఈ సీజన్ ప్రారంభం నుంచీ నానా అగచాట్లు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం కేంద్రంల�
యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ సొసైటీకి గురువారం ఉదయం 400 యూరియా బస్తాలతో లోడ్ వచ్చిందని తెలియడంతో రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. 200 బస్తాల వరకు టోకెన్లు ఇచ్చ
వానలు లేక గోదావరి జలాలు రాక సాగునీటి కోసం పాలకుర్తి నియోజకవర్గంలోని రైతాంగం అరిగోస పడుతున్నా రేవంత్ సర్కారు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. యూరియా కోసం ఉమ్మడి మెదక్ జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతున్నాయి.
సవాలు విసరడం, తోక ముడవడం సీఎం రేవంత్రెడ్డికి కొత్తేమీ కాదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రైతు సమస్యలపై దమ్ముంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎవర�
KTR | రైతు సంక్షేమం మీద చర్చలకు సవాల్ విసిరి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీకి పారిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్రెడ్డికి రచ్చ చేయడమే వచ్చు తప్ప చర్చ చేయడం రా�
ప్రజలు ఛీకొట్టినా సిగ్గులేకుండా చిల్లర రాజకీయాలు చేస్తూ రైతుల పొట్టకొట్టడం మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్కు తగదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత విజయ్కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంల