అదొక అడవంచు ఊరు. నాలుగు దిక్కులా వాగులు. అయినా నీళ్లు లేక నోళ్లు తెరిచిన బీళ్లు. అభివృద్ధి అంటే తెలియని ప్రజలు.వెరసి.. వలసలు, ఎగిసిన విప్లవోద్యమాలు.అ అంటే అడవి.. ఆ అంటే ఆయుధమని మాత్రమే తెలిసిన యువకులు. నిత్యం �
రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు పంట పండిస్తేనే కడుపునిండా తిని బతుకుతామని, అలాంటి రైతును కాపాడుకోవాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ మండలంలోని �
రైతుల సంక్షేమం కోసం బాగా ఆలోచించేది సీఎం కేసీఆర్ ఒక్కరేనని, తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రం ప్రగతిపథంలో నడుస్తున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి �
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం గ్రేటర్లోని పలు చోట్ల రైతు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తొమ్మిదేండ్లలో తె�
కర్షకలోకం మురిసిపోయింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం రైతు దినోత్సవాన్ని అంబరాన్నంటేలా జరుపుకున్నది. జిల్లాలోని 76 రైతు వేదికల్లో వేడుకలను అట్టహాసంగా నిర్వహించగా, ప్రతి పల్లె నుంచీ ఉత్స�
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులు, పథకాలతో వ్యవసాయ రంగం లాభసాటిగా మారిందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మలక్�
తెలంగాణలో రైతు సంక్షేమ రాజ్యం కొనసాగుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం దుబ్బచెర్ల క్లస్టర్లో జరిగిన దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రైతు దినోత్సవంలో కలెక్టర్ హరీశ్తో కలిసి ఆమె ప�
దేశానికి వెన్నెముక అయిన రైతును రాజు చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం బోయిన్పల్లి మార్కెట్ యార�
కాళేశ్వరం ప్రాజెక్టుతో గ్రామాలు సస్యశ్యామలం అయ్యాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. శనివారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్
రైతు బాగుంటేనే మన దేశం బాగుంటుందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతన్నను కాపాడుకుంటామ ని, ఎల్లవేళలా అండగా ఉంటామని రైతులకు మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. శనివారం దుర్శేడ్లోని రైతు వేదికలో నిర్వహించి�
సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా, ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హ
‘రైతును రాజుగా చేయడమే కేసీఆర్ లక్ష్యం. అందు కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు’ అని మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పాడి కౌశిక్రెడ్డి పే ర�
Minister Satyavati Rathod | తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ అన్నదాతలకు ఆపద్బాంధవుడయ్యారని రాష్ట్ర గిరిజన, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) అన్నారు.
Minister Koppula | దేశానికే దిశానిర్దేశం చేసే స్థాయికి తెలంగాణ వ్యవసాయ రంగం చేరుకుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) అన్నారు.