Minister Satyavati Rathod | తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ అన్నదాతలకు ఆపద్బాంధవుడయ్యారని రాష్ట్ర గిరిజన, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) అన్నారు.
Minister Koppula | దేశానికే దిశానిర్దేశం చేసే స్థాయికి తెలంగాణ వ్యవసాయ రంగం చేరుకుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) అన్నారు.
Minister Gangula | ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన రైతాంగ కార్యక్రమాలతో రైతులకు వ్యవసాయంపై పూర్తి నమ్మకం పెరిగిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula ) పేర్కొన్నారు.
రైతు పండుగకు వేళైంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రైతు దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. కందనూలు జిల్లాలో సేద్యం సంబురంగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సాగునీటి వనరులు పెరగడంతో బీడుబడి�
దేశానికి అన్నంపెట్టే రైతన్న సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తున్నది. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి..అన్నదాతకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తున్నది. రైతును రాజుగ
రైతు సంక్షేమానికిగాను బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. తొమ్మిదేండ్ల పాలనలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తూ వస్తున్నది.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం 20రోజుల పాటు వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం విజయవంతంగా తొమ్మిది ఏండ్లు పూర్తి చేసుకుని పదో ఏడాదిలో అడుగు పె�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై స్థానిక టీఎన్జీవోస్ భవనంలో జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులక
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అదనపు కలెక్టర్ వీరారెడ్డిత
దేశానికి అన్నం పెడుతున్న రైతన్నను గౌరవించుకోవడం దేశ ప్రజలుగా మన బాధ్యత. శుక్రవారం రైతు దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పాటీమీద తండాకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రైతుల�