రైతు సంక్షేమం విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీ లేకుండా పని చేస్తుందని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్ అన్నారు. బుధవారం కారేపల్లి సోసైటీ కార్యాలయంలో రైతులకు పచ్చిరొట్ట విత్తనాల పంపిణీని ఎమ్మెల్య�
వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కమిషన్ చైర్మన్గా కోదండరెడ్డిని నియమించిన ప్రభుత్వం తాజాగా ఏడుగురు సభ్యులను నియమించింది.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పీఏసీ ఎస్ సర్వసభ్య సమావేశం చైర్మన్ కనకం మొగులయ్య అధ్యక్ష�
భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మరణం పట్ల సీఎం కే చంద్రశేఖర్రావు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. వారి మరణంతో దేశ వ్యవసాయ రంగం పెద్ద దికును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. నాడు దండగా అన్న వ్యవసాయం నేడు పండగలా మారడంతో రైతన్నలు సంతోషంగా పొలం బాట పడుతున్నారు. సీఎం కేసీఆర్కు రైతు సంక్షేమం, ఆర్థిక ప్రగతే లక్ష్యం గ�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ, రైతు సంక్షేమ పథకాలపై చర్చకు అంతర్జాతీయస్థాయి సమావేశం వేదిక అయ్యింది. మన పథకాల గురించి తెలుసుకొనేందుకు వివిధ దేశాల వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆసక్తి చూపించారు. గుర�
వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నాసిరకం విత్తనాలకు చెక్ పెడుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రతి విత్తన సంచిపై క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ ముద్ర�
రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రంలో సాగును పండుగలా మార్చాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతులకు వినూత్న పథకాలు అమలవుతున్నాయి.
రాష్ట్ర విద్యుత్ శాఖ గుంటకండ్ల జగదీశ్రెడ్డి సోమవారం సాయంత్రం తన సొంత గ్రామం నాగారంలో ఓ కార్యక్రమానికి హాజరై ఊరంతా కలియ తిరిగారు. వాడవాడకు వెళ్లి అవ్వ, తాతలను ఆత్మీయంగా పలుకరించారు. తనకు చిన్న తనంలో బట�
రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆవిర్భవించిందే బీఆర్ఎస్ పార్టీ అని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మంత్రి కేటీఆర్ క్యా�
దేశ వ్యవసాయ రంగాన్ని పరిపుష్టం చేసి రైతాంగానికి భరోసా ఇవ్వటమే బీఆర్ఎస్ విధానమని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న రైతు అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశమంతా విస్త�
CM KCR | తెలంగాణ ఏర్పడిన 8 ఏండ్ల స్వల్పకాలంలోనే, వ్యవసాయరంగ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలు, దేశ రైతాంగ సంక్షేమంలో స్వర్ణయుగానికి బాటలు వేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపా�