ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం.. విస్తారంగా కురిసిన వానలు.. రైతుబంధు కింద పెట్టుబడి సాయం.. నిరంతర విద్యుత్తు సరఫరాతో రాష్ట్రంలో వ్యవసాయం పరిఢవిల్లుతున్నది.
రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కమ్మర్పల్లి, వేల్పూర్ మండల కేంద్రాల్లో ఏర్పాటు
రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం చింతకుంట గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో రూ.26 లక్షలతో చేపడుతున్న గోదాం నిర్మాణా
కనగల్, ఏప్రిల్ 26 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభిస్తుందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని చర్లగౌరారం, దర్వేశిపురం, తేలకంటిగూడెం, చె
ఎమ్మెల్యే నోముల భగత్ | రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు సోమవారం హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
లక్ష్మణచాంద: రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని రాచాపూర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా
ఎమ్మెల్యే భూపాల్రెడ్డి | రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్�
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రేఖానాయక్ పెంబి : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. బుధవారం మండలంలోని పెంబి, మందపల్లి, ఇటిక్యాల, తాటిగూడ గ్రామాల్లో పర్యటించ�
ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ వర్ని : తెలంగాణ ప్రభుత్వంతోనే రాష్ట్రంలో రైతు సంక్షేమం సాధ్యమవుతుందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. వర్ని వ్యవసాయ మ