రైతులు ఆర్థిక సంక్షోభానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలు తగ్గించడానికి సత్వర చర్యలు తీసుకోవాలని పరిశోధన కేంద్రం సభ్యుడు, సీఆర్ ఫౌండేషన్ నీలం రాజశేఖర్రెడ్డి అన్నారు.
బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాతల మరణ మృదంగం కొనసాగుతున్నది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో రాష్ట్రంలో 767 మంది రైతులు ఉసురు తీసుకున్నారని మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ప్రకటించింది.
‘ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం’ బాగుపడవనే నానుడి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి తలకెక్కినట్టు లేదు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా యావత్ తెలంగాణ రైతాంగం ఉసురు పోసుకోవడానికే కాంగ్రెస్ సర్కార్ క
కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీల మీదకాదు.. రైతుల ఆత్మహత్యలపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత తుంగబాలు డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని కోరిన ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాట్లాడుతున్న �
ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో తన కష్టానికి తానే వెలకట్టుకునే (పంటలకు ధరలు) స్వతంత్రం రాని ఒకే ఒక వ్యక్తి రైతు. ఆదాయ భద్రత లేని ఏకైక రంగం వ్యవసాయం. వ్యవసాయదారుడు అంటేనే సమాజంలో ఒక చిన్న చూపు. ఆదాయం మాట పక�
రైతుల ఆత్మహత్యలపై విచారణ జరిపి నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం చట్టప్రకారం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు
రాష్ట్ర బడ్జెట్ మెతుకుసీమ ప్రజలను నిరాశకు గురిచేసింది. బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు చేస్తారని ఆశగా ఎదురుచూసిన ప్రజలను ప్రభుత్వం నీరుగార్చింది. రాష్ట్రంలోనే అత్యధిక రైతు ఆత్మహత్యలు ఉమ్మడ
ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తున్న రైతులు ఆదుకునే వారు లేక..వ్యవసాయం చేయలేక మధ్యలోనే కాడి వదిలేస్తున్నారు. దేశానికి వెన్నెముక అంటూ ప్రసంగాలు చేయడం మినహా వారి ని పాలకులు పట్టించుకోకపోవడంతో అప్పులు తీర్�
నిజాంసాగర్ కాలువ చివరి ఆయకట్టుకు నీరందక పొట్ట దశలో ఉన్న వరి పంటలు ఎండిపోతుండడం రైతులను కలచివేస్తున్నది. సాలూర మండలంలోని నిజాంసాగర్ కెనాల్ డీ -28 కింద సాగ వుతున్న పంటలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్
స్వరాష్ట్రం సిద్ధించడానికి ముందున్న పరిస్థితులు మళ్లీ దాపురించాయి. నిరుడు వానలు బాగా కురిసినా జలాశయాల్లో మాత్రం నీళ్లు లేవు. గొంతెండిన పొలాలు కోతకు బదులు మేకల మేతకు ఆవాసాలుగా మారుతున్నాయి. యాసంగికి ఇబ�
కష్టపడి ఆరుగాలం శ్రమించే రైతులు అప్పుల బాధలతో ఆత్మహత్యలకు పాల్పడుతుండటం సమాజానికి మంచిదికాదని హైకోర్టు రిటైర్డు జడ్జి, రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు చంద్రకుమార్ అన్నారు.
మెదక్ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చని 14 నెలల కాలంలో జిల్లాలో ఇప్పటి వరకు 70 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా బుధవారం మరో రైతు ఆత్మహత్య చేసుకున్�
విద్యుత్ సరిగా లేక, యాసంగి సాగుకు నీరందక ఎండిపోతున్న పంటలను చూసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ర�