అప్పుల బాధలు.. బ్యాంకోళ్ల సతాయింపులు.. కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేయక.. సమయానికి పంట పెట్టుబడి సాయం అందక పండుగలా ఉన్న వ్యవసాయం దండుగైంది. ఎవుసం భారమై.. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక.. నిస్సహాయస్థితిలోనూ సర్కా�
రాష్ట్రంలోని అన్నదాతల విశ్వాసం, నమ్మకాన్ని కాంగ్రెస్ సర్కారు కోల్పోయిందని, అనాథలం అనే భావన రైతుల్లో వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిప�
ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ నేడు(శుక్రవారం) పర్యటించనుంది. వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అధ్యక్షతన కమిటీ ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో పలు అంశాలపై చర్చించనుంది. 13 న�
రాష్ట్రంలో బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ పర్యటన నేటి నుంచి ప్రారంభంకానుంది. నెలపాటు జరిగే పర్యటనలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ కమిటీ పర్యటించనున్నది. జిల్లా కేంద్రంలోని ఐసీఐసీఐలో పురుగుల మంద�
రాష్ట్రంలో రైతుల మరణమృదంగం మోగుతూనే ఉన్నది. అన్నదాతల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల్లో ఇద్దరు రైతుల బలవన్మరణం నుంచి కోలుకోకముందే సోమవారం మరో నాలుగు జిల్లాల్లో అప్ప
రాష్ట్రంలో రైతుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఏడాదిగా దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక మూలన అన్నదాత బలవన్మరణానికి పాల్పడుతున్నాడు. ఇప్పటికి 410 మంది బలవంతంగా తమ ప్రాణాలు తీసుకున్నారు.
అన్నదాతల యోగక్షేమాల కోసం అహరహం తపించిన కేసీఆర్ పాలనలో బాగుపడిన సాగు నేడు తిరోగమిస్తున్నది. కయ్యాలమారి కాం గ్రెస్ పాలనలో సేతానం ఆగమాగమైతున్నది. పంటసాయం, రుణమాఫీ, జలసిరి, కొనుగోళ్ల దూకుడుతో వెలిగిపోయిన
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రోజుకో రైతు చొప్పున బలవుతున్నాడు. సాగునీటి సమస్యలు ఒకవైపు, అప్పులబాధలు తీరక మరోవైపు అవస్థలు పడుతున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
రుణమాఫీ విషయమై రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు ఆందోళన చెందుతూ, ఆత్మహత్యలకు సైతం పాల్పడుతుండగా వామపక్షాలు దొంగ నిద్ర పోతున్నాయి. వాటితో పాటు, రైతుల బాగు కోసం అంటూ చలామణీ అయ్యే ఎన్జీవో సంఘాలు, రాష్ర్టాభివ�
రైతు బాగుంటేనే దేశం ప్రగతిపథంలో పయనిస్తుందని, కాంగ్రెస్ పాలనలో మళ్లీ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని బీఆర్ఎస్ ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో పేరొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 18 మంది రైతులు మాత్రమే చనిపోయారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. రైతుబీమాకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ప్రకారం ఈ లెక్క తేలిందని చెప్ప�
‘తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు కారణం. మేడిగడ్డ కుంగిన చోట రింగ్బండ్, ఇసుక బస్తాలు వేసి నీళ్లు ఎత్తిపోయవచ్చు. సాగు నీటి కష్టాలను తీర్చవచ్చు. కావాలనే బరాజ్లోని నీటిని ది�
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో సగటున రోజుకు 30 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదక చెబుతున్నది. ఇటీవల విడుదలైన ఆ నివేదిక ప్రకారం 2014-2022 మధ్యలో 1,00,4
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుండగా.. తెలంగాణలో తగ్గిపోవడం గమనార్హం.