ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్కు చెందిన హరిజన్ నర్సింహులుకు ఇద్దరు క
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఏటూరు నాగారానికి చెందిన బట్టు నర్సయ్య (65) నిరుడు ఏడెకరాలు కౌలు కు తీసుకొ�
దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపంతో మహిళా రైతు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో సోమవారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మహబూబాబాద్ మండ లం లక్ష్మాతండా శివారు రేక
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం డీ ధర్మారంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. డీ ధర్మారం గ్రామానికి చెందిన రైతు పెండెల కృష్ణ (45) నిరుడు తన ప
అప్పులబాధతో పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోకంటి సురేశ్ (43) తనకున్న మూడెకరాలతో పాటు మరో పది ఎకరాలు కౌలుకు తీసుకు�
అప్పుల బాధ భరించలేక తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం మర్మాముల గ్రామ శివారు బంజరలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్ర
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు జిల్లా ములుగు మం డలం కాసిందేవిపేటలో శుక్రవారం జరిగింది. కాసిందేవిపేటకు చెందిన పల్లపు రంగయ్య(42) నాలుగు ఎకరాల్లో పత్తిపంట సాగు చేయగా పెట్టుబడికి రూ.2 లక్షల వ�
ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రైతు ఆత్మహ త్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా తరిగొప్పులలో జరిగింది. ఏఎస్సై రాజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా మడికొండకు చెందిన జిట్ట వీరప్రకాశ్ (51) జనగామ జిల్లా తరి�
సాగునీటి కోసం తండ్లాడాడు. బావి తవ్వినా ప్రయోజనం లేకపోవడం, బోరు వేయించినా చుక్క నీరు పడకపోవడంతో మనస్తాపం చెంది రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా గట్టుదుద్దెనపల్లిలో విషాదాన్ని నింపింది.
అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భల్లునగర్తండాకు చెందిన గుగులోతు నంద్యా (54) నిరుడు మిర్చి సాగుచేయగా తెగుళ్లు సోకి దిగుబడి రాలేదు.
అప్పుల బాధ భరించలేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో జరిగింది. ఎస్సై వెంకటేశ్ కథనం ప్రకారం.. సుంగాపూర్కు చెందిన కౌలు రైతు దుర్గం రాజయ్య (65) రూ. 2 లక్షలు అప్పు
కౌలు కట్ట లేక, అప్పులు తీర్చేమార్గం కానరాక సెల్ఫీ వీడియో తీసుకొని గిరిజన యువ రైతు బానోత్ వీరన్న(వీరూ) బలవన్మరణం వెనుక అంతులేని ఆవేదన, విషాదం దాగి ఉన్నది.
‘అన్నా.. రైతులుగా వ్యవసాయం చేసి ప్రతీ ఒక్కరికీ అన్నం పెడుతున్నామన్నా. రైతుల కష్టాలను చూడాలని ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నానన్నా. ఈ వ్యవసాయంలో ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు ఉన్నాయన్నా. పంటలకు ధరల్లేక ఎన్నో �
అప్పుల బాధతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ రై తు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాలు ఇలా.. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం డోర్లి గ్రామానికి చెందిన రైతు జలారపు లింగన్న (22) తన
అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై ఆంజనేయులు కథనం ప్రకారం.. కాసిపేట మండలం కొత్తవరిపేటకు చెందిన గుండా శ్రీదేవి (38) వ్యవసాయం చేస్తూ జీవనం సా