అప్పుల బాధ భరించలేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో జరిగింది. ఎస్సై వెంకటేశ్ కథనం ప్రకారం.. సుంగాపూర్కు చెందిన కౌలు రైతు దుర్గం రాజయ్య (65) రూ. 2 లక్షలు అప్పు
కౌలు కట్ట లేక, అప్పులు తీర్చేమార్గం కానరాక సెల్ఫీ వీడియో తీసుకొని గిరిజన యువ రైతు బానోత్ వీరన్న(వీరూ) బలవన్మరణం వెనుక అంతులేని ఆవేదన, విషాదం దాగి ఉన్నది.
‘అన్నా.. రైతులుగా వ్యవసాయం చేసి ప్రతీ ఒక్కరికీ అన్నం పెడుతున్నామన్నా. రైతుల కష్టాలను చూడాలని ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నానన్నా. ఈ వ్యవసాయంలో ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు ఉన్నాయన్నా. పంటలకు ధరల్లేక ఎన్నో �
అప్పుల బాధతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ రై తు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాలు ఇలా.. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం డోర్లి గ్రామానికి చెందిన రైతు జలారపు లింగన్న (22) తన
అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై ఆంజనేయులు కథనం ప్రకారం.. కాసిపేట మండలం కొత్తవరిపేటకు చెందిన గుండా శ్రీదేవి (38) వ్యవసాయం చేస్తూ జీవనం సా
అధిక వర్షాలకు పత్తిపంట పూర్తిగా రంగుమారి నష్టాలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చౌటుప్పల్ మండలం అఖిరెడ్డిగూడెంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథ�
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూర్ శివారులో నీట మునిగిన పంటలను శనివారం పరిశీలించేందుకు వచ్చిన కడియంపై రైతులు మండి�
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు జిల్లా సర్వాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన తిరుపతి సాంబయ్య(35) రెండెకరాల్లో వరి వేశాడు. పెట్టుబడి, ఆర్థిక ఇబ్బందులతో సుమారు రూ.5 లక్షలు అప్పులయ్యాయి. మనస
సబ్ కాంట్రాక్టర్ బెదిరింపులతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా ఏదుల మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఏదులకు చెందిన రైతు కొమ్ము ఆంజనేయుల
కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట కోత విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరిలో రైతులు గురువారం ఆందోళనకు దిగారు. మొన్నటి వరకు బస్తా 41 కిలోల చొప్పున తూకం వేశారని, నాలుగు రోజులుగా �
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని మహంకాళీవాడకు చెందిన రైతు గడల మొండి (60) ఆర్థిక ఇబ్బందులతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల వర్షాలకు పొలాలు ముంపునకు గురికావడంతో పెట్టుబడికి తెచ్చిన అప్పు ఎలా తీ�
ఓ వైపు దిగుబడులు రాక.. మరో వైపు కొడుకు వైద్య ఖర్చులకు అప్పులు కావడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్నది. పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన రైతు మద్దెల శ్రీనివాస్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పదేండ్ల సంక్షేమ పాలన రైతులకు స్వర్ణయుగమనే విషయం మరోమారు రుజువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో రైతు
చేతికి వచ్చిన పంట అడవి పందుల పాలవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో చోటుచేసుకున్నది. ఎస్సై మధుకర్ కథనం ప్రకారం.. తుమ్మ�
సాగు కలిసిరాక.. పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. మావల సీఐ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. జైనథ్