కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులు, చేయూత ఫించన్లు పెంచుతామని చెప్పి.. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిపోయాయి.. రూపాయి పింఛన్ల పెంపు, నూతన పింఛన్లు ఇవ్వకపోవడంపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థ�
కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రంలోని తాపీ వరర్స్ యూనియన్ కార్యాలయంలో ఆది�
Farmer loan waiver | రైతు రుణమాఫీ(Farmer loan waiver )అయిందని చెప్పి అబద్ధపు ప్రచారాలు జరుగుతున్నవి, కానీ వాస్తవిక పరిస్థితులు క్షేత్రస్థాయిలో వేరేలా ఉన్నాయని రైతు నాయకులు అన్నారు.
కాంగ్రెస్ ఏడాది పాలనలో కటింగ్లు, కటాఫ్లే తప్ప, రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో కోతలు, కటాఫ్లపై ఎక్స్ వేదికగా ఆయ
ఏ కొత్త ప్రభుత్వానికైనా తొలి ఏడాది కీలకమైనది. ఎన్నికల్లో గెలిపించిన ప్రభుత్వం తీసుకొనే ప్రతి నిర్ణయంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు.
కొత్త ఉత్సాహంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ప్రజల్లో ఉన్న అనుకూల ముద్ర�
అప్పు పుట్టకపోవడం వల్లే రైతు రుణమాఫీ ప్రక్రియ ఆలస్యమైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ పుట్టిన రోజైన డిసెంబర్ 9నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని ప
రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్తున్నవన్నీ అబద్ధాలేనని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మేలు చేసేందుకే ప్రధాని మోదీకి స�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టు రైతు రుణమాఫీని బేషరతుగా అమలు చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. హామీలను విస్మరించిను కాంగ్రెస్ కాంగ్రెస్ సర్కారు�
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ‘రైతు రుణమాఫీ’లో ఎన్నో చిత్రవిచిత్ర గాథలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో విచిత్రం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్లో అసలు అప్పునే లేదంటూ ఓ రైతుకు రుణమాఫీ చేయకుండా ప్రభుత�
అధికార దాహం కోసం కాంగ్రెస్ పార్టీ చేయని వాగ్దానాలు లేవు.. పెట్టని ఒట్టులు లేవు. ప్రజలను మాయ చేసేందుకు ఆరు పథకాలు అంటూ ప్రగల్భాలు పలికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది నెలలోనే ఆరు పథకాలు అమలు చేస్తాం భగంతు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి న రైతు రుణమాఫీలో ఆంక్షలు లేకుండా రైతులకు వ ర్తింపజేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం బీఆర్ఎస్ నాయకుల
ఇచ్చిన హామీలు అమలు చేయమంటే ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తారా అని మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ ప్రశ్నించారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంపై దాడి యావత్తు తెలంగాణపై జరిగిన దాడిగా భావిస్తున్న�
మైనంపల్లి హన్మంతరావు వంద కార్లతో వస్తే భయపడే వారు ఎవరూ లేరని, నీవు పోరాటం చేయాల్సింది సీఎం రేవంత్రెడ్డిపై అన్నారు. కేసీఆర్ మెదక్కు మెడికల్ కళాశాల, రింగ్రోడ్డుతో పాటు అభివృద్ధి పనులకు వెయ్యి కోట్ల ర
రైతు రుణమాఫీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. మొన్నటి వరకూ అదిగో వస్తుంది.. ఇదిగో వస్తుంది అని కాలం నెట్టుకొచ్చిన సర్కారు మూడో విడుతలోనూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చాలామంది రైతులకు మొండిచెయ్యి చూపింది.