‘రైతు బీమా’పై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఈ పథకంపై చిన్నచూస్తున్నది. ఈ ఏడాది ప్రీమియం చెల్లింపులో భాగంగా జూన్ 5 వరకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన ర
నూతన పట్టాదారులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని హుజురాబాద్ ఏడీఏ సునీత పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతు బీమా పథకం-2025 సంవత్సరానికి గాను కొత్తగా పట్టాదారు పాస్ బుక్కులు వచ్చ
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టడంతో విద్యాసంస్థల నుంచి విద్యార్థులకు వేధింపులు ఎదురవుతున్నాయని, వాయిదా పద్ధ్దతుల్లోనైనా వెంటనే చెల్లింపులు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ స�
ప్రస్తుత (2024-25) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ శాఖ బడ్జెట్పై జరుపుతున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. మొత్తం రూ.64వేల కోట్ల నిధులకు సంబంధించిన ప్రతిపాదనను వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి అందించింది.
కాలం కలిసివచ్చినా చేతిలో కాసులు లేక సంగారెడ్డి రైతులు ఇక్కట్లు పడుతున్నారు. వానకాలం సీజన్ ప్రారంభంలోనే వర్షాలు బాగా కురుస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రైతులు చేతుల్లో పైసలు లేవు. దీంతో రైతుల�
వానకాలం సాగు పెట్టుబడి కోసం రైతాంగం తిప్పలు పడుతున్నది. పంట లు వేసే సమయం దాటిపోతున్నా, రాష్ట్ర సర్కారు రైతుభరోసాపై ఊసెత్తకపోవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మరోవైపు రూ. 2 లక్షల రుణమాఫీపై స్పష్ట
ధరణి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చేపట్టిన ‘స్పెషల్ డ్రైవ్' ను ప్రభుత్వం నిలిపివేయడంపై రైతుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. రైతు భరోసా పేరిట అందించే పెట్టుబడి సాయం నుంచి తప్పించుకున�
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధుతో ఇన్నేళ్లపాటు పెట్టుబడికి రంది లేకుండా, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేయకుండా పంటలు సాగు చేసుకున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ అప్పుల తిప్�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుక
కారణం ఏదైనా కావొచ్చు రైతు మరణిస్తే ఆ కుటుంబం అనాథ కావొద్దు. ఆ కుటుంబానికి అండగా నిలువాల్సిన బాధ్యత మనపై ఉన్నది. అందుకే దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నాం. రైతు మరణించిన 10 రోజుల�
రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రంలో సాగును పండుగలా మార్చాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతులకు వినూత్న పథకాలు అమలవుతున్నాయి.
వానకాలం సీజన్కు సంబంధించి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. గతేడాది 3,43,001 ఎకరాల్లో పంటలు సాగుకాగా, ఈ ఏడాది జిల్లాలో 4,39,631 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నట్లు అంచనా వేసింది. గ
కల్లుగీత కార్మికులకు రూ. ఐదు లక్షల బీమా ప్రకటనపై గౌడన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో బుధవారం పలుచోట్ల సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ చిత్రపటాలు, ఫ్లెక్సీలకు �
రైతు పండించిన ప్రతిగింజనూ ప్రభుత్వ మద్దతు ధరతో కొంటామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి భరోసా ఇచ్చారు. రైతును రాజుగా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు బంధు, రైతు �