నీళ్ల కోసం మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్తు షాక్ తగిలి యువ రైతు మృతిచెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి లో గురువారం చోటుచేసుకున్నది. ఎస్సై వంశీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు వాలేరు ప్రకాశ్ (40) ఎకరం ప�
Farmer died | రైతు పొలంలోని పూడుకుపోయిన పురాతన వ్యవసాయ బావిని( Well) మళ్లీ తవ్వుతుం డగా.. ఓ రైతుపై మట్టిదిబ్బలు కూలి మృతి(Farmer died) చెందిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో (Gadwala district )చోటు చేసుకున్నది.
Nizamabad | వరద కాలువపై కారు రివర్స్(Car reversing) తీస్తుండగా అదుపుతప్పి పక్కనున్న కుంటలోకి జారిపోయింది. ఈ ఘటనలో ఓ రైతు(died మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..
Heavy rains | వికారాబాద్(Vikarabad )జిల్లా మోమిన్పేట్లో భారీ వర్షం(Heavy rains) కురిసింది. వర్షాలకు జిల్లాలోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
విద్యుదాఘాతంతో రైతు మృతి చెం దిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల ఇస్సిపేట లో శనివారం చోటుచేసుకున్నది. ఇ స్సిపేటకు చెందిన యార రాజిరెడ్డి (58) వడ్లు బియ్యం పట్టించేందుకు కిరాయికి టాటా ఏస్ �
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. ఉండవెల్లి మండలం మారమునగాల-2కు చెందిన ఒనూరు బాషా (45) తనకున్న ఆరెకరాలతోపాటు అదనంగా పొలాన్ని కౌలుకు తీసుకొని పంటలు పండిస్తున్నా�
విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన రైతు కుర్వ భీమన్న (46)కు భార్య, ఇద్దరు కుమారు�
మక్కజొన్న సొప్ప కాలుస్తుండగా పొగతో ఊపిరాడక ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సంగెం మండలం కాట్రపల్లికి చెందిన గాయపు భగ�