కనికరించని ప్రకృతి, జాలిలేని ప్రభుత్వం, ఆదుకోని అధికారులు, భరోసా ఇవ్వలేని సమాజం.. అన్నం పెట్టే రైతుల పాలిట శాపాలుగా మారాయి. వ్యవసాయం జూదమైపోయింది. పంట పండితే సమాజానికి తిండి. కానీ నష్టపోతే రైతు బతుకు బండి త
మక్కజొన్నకు నీరు పెట్టడానికి వెళ్లిన ఓ రైతు కరెంటు షాక్తో మృతి చెందాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకున్నది. ఖానాపూర్ మండలం సుర్జాపూర్కు చెందిన రైతు పన్నెల వెంకట్రాములు(54) తనకున్న ఐ
భూపరిహారం కోసం సిద్దిపేట కలెక్టరేట్కు వచ్చిన ఓ రైతు గుండెపోటుతో కన్నుమూశాడు. వివరాలిలా.. సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్కు చెందిన రైతు గుండాల బాలకిట్టు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అదనపు టీఎంసీ క�
Farmer Died | పొలంలో పనిచేసుకుంటూ అస్వస్థతకు గురైన రైతును తరలిస్తు అంబులెన్స్లో ఆక్సిజన్ సౌకర్యం లేక మృతి చెందిన విషాద ఘటన పాలమూరు జిల్లాలో చోటు చేసుకుంది.
‘ఉన్న భూమి ట్రిపుల్ ఆర్లో పోవట్టె!’ అంటూ బెంగపడిన రైతు చివరికి గుండెపోటుతో మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం నర్సన్నపేటలో చోటు చేసుకున్నది.
చేనులో నుంచి కోతులను తరిమికొట్టబోయి ఓ రైతు ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి రైతు మృత్యువాతపడ్డాడు. నెక్కొండ మండలం మడిపెల్లి శివారు తేజావత్ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్ర�
పొలంలో విద్యుత్తు షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. సోన్ మండలం పాక్పట్ల గ్రామంలో రైతు బోర నర్సయ్య (45) రెండెకరాల భూమిని కౌలుకు తీసుకుని మక్కజొన్న స
పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి ఓ రైతు విద్యుత్ షాక్ తగిలి దుర్మరణం చెందాడు. భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు కథ నం ప్రకారం..
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. లింగాల రాజయ్య(57) అనే రైతు బుధవారం తన వ్యవసాయ పొలం వద్ద వరికొయ్యలను కాల్చాడు. ఈ క్రమంలో పొగలు బాగా లేచి ఊపిరాడక ఆయన చేనులోనే చనిపోయా�
Elephant attack | ఏపీలోని అటవీ సమీప ప్రాంతాల్లో ఏనుగుల సంచారం కలకలం రేపుతుంది. ఏనుగుల దాడిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉండడంతో రైతులు,గ్రామస్థులు బలి అవుతున్నారు.