అర్వపల్లి మండల పరిధిలోని అడివెంల గ్రామంలో విద్యుత్ షాక్తో కౌలు రైతు మృతి చెందాడు. ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలం కాసరాబాద్ గ్రామానికి చెందిన పంతం నాగయ్య (32) గత కొన్ని సంవత్సరాలుగా..
పోలీసులు విచారిస్తుండగా ఓ రైతు గుండెపోటు తో మృతి చెందిన సంఘటన సూ ర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. రావులపల్లి గ్రామస్తులు, కుటుంబ సభ్యు లు తెలిపిన వివర�
ద్విచక్ర వాహనంపై వరినారును సంచుల్లో తరలిస్తుండగా ప్రమాదవశాత్తు పొలంలో పడిపోయి ఓ రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్లో బుధవారం తెల్లవారుజామున జరిగ�
కనికరించని ప్రకృతి, జాలిలేని ప్రభుత్వం, ఆదుకోని అధికారులు, భరోసా ఇవ్వలేని సమాజం.. అన్నం పెట్టే రైతుల పాలిట శాపాలుగా మారాయి. వ్యవసాయం జూదమైపోయింది. పంట పండితే సమాజానికి తిండి. కానీ నష్టపోతే రైతు బతుకు బండి త
మక్కజొన్నకు నీరు పెట్టడానికి వెళ్లిన ఓ రైతు కరెంటు షాక్తో మృతి చెందాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకున్నది. ఖానాపూర్ మండలం సుర్జాపూర్కు చెందిన రైతు పన్నెల వెంకట్రాములు(54) తనకున్న ఐ
భూపరిహారం కోసం సిద్దిపేట కలెక్టరేట్కు వచ్చిన ఓ రైతు గుండెపోటుతో కన్నుమూశాడు. వివరాలిలా.. సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్కు చెందిన రైతు గుండాల బాలకిట్టు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అదనపు టీఎంసీ క�
Farmer Died | పొలంలో పనిచేసుకుంటూ అస్వస్థతకు గురైన రైతును తరలిస్తు అంబులెన్స్లో ఆక్సిజన్ సౌకర్యం లేక మృతి చెందిన విషాద ఘటన పాలమూరు జిల్లాలో చోటు చేసుకుంది.
‘ఉన్న భూమి ట్రిపుల్ ఆర్లో పోవట్టె!’ అంటూ బెంగపడిన రైతు చివరికి గుండెపోటుతో మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం నర్సన్నపేటలో చోటు చేసుకున్నది.
చేనులో నుంచి కోతులను తరిమికొట్టబోయి ఓ రైతు ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి రైతు మృత్యువాతపడ్డాడు. నెక్కొండ మండలం మడిపెల్లి శివారు తేజావత్ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్ర�