భారీ వర్షాలకు పత్తి పంట దెబ్బతినడమే గాక పెట్టుబడి డబ్బులు కూడా వచ్చే అవకాశం లేక తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని గూడ గ్రామంలో చోటుచేసుకున్నది.
అప్పుల బాధతో ఓ రై తు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొగుటలో చోటుచేసుకున్నది. తొగుట ఎస్సై రవికాంతారావు తెలిపిన వివరాల ప్రకారం.. తొగుటకు చెందిన బండారు మహేశ్ (35)కు 20 గుంటల పొలం
వ్యవసాయంలో దిగుబడులు రాక.. అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో ఓరైతు లు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఘన్ముక్ల గ్రామంలో చోటుచేసుకున్నది.
దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్బర్పేట-భూంపల్లి మండలం చిట్టాపూర్కు చెందిన �
అప్పుల బాధతో ఓ రైతు పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బోథ్ మండలం సాకెర కకు చెందిన జాదవ్ భరత్ (50)కు మూడున్నర ఎకరాలు ఉన్నది.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేట గ్రామానికి చెందిన బం డారి కనకయ్య(49) శనివారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. బం డారి కనకయ్య బతుకుదెర�
Siricilla | పంటలో దిగుబడి సరిగా రాక, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఓ రైతు తన పంట పొలంలో నే ఆదివారం పురుగుల మందు(Pesticide) తాగగా, చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఈ విషాద కర సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ని
అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం సుబ్బకపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకున్నది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు మాదారప�
అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దంతాలపల్లికి చెందిన రైతు సింగిరెడ్డి శ్రీనివాస్ ఆత్మహత్య ప్రతి ఒక్కరినీ కలచివేసింది. కాటారం �
అప్పులబాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నా డు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండ లం పల్గుల గ్రామానికి చెందిన పాలిశెట్టి మొండయ్య (46) తనకున్న ఐదెకరాల భూమిలో 3 ఎకరాల్లో పత్తి, 2 ఎకరాల్లో వరి సాగు చేశాడు.