Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కేంద్ర సర్కారుపై మండిపడ్డారు. ఇవాళ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సోనియాగాంధీ..
న్యూఢిల్లీ : ఆందోళన బాటపట్టిన రైతులు లేవనెత్తిన ఇతర పెండింగ్ అంశాలపై సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీకి కేంద్ర ప్రభుత్వం పంపిన ముసాయిదా ప్రతిపాదనపై కమిటీ అ�
న్యూఢిల్లీ: అఖిల భారత రైతు సంఘం కార్యాలయంలో కిసాన్ నేతలు సమావేశమయ్యారు. కేంద్ర హోం మంత్రి నుంచి నిన్న సాయంత్రం చర్చలకు రావాలని పిలుపు రావడంతో ఇవాళ నేతల భేటీ అయ్యారు. ఇప్పటికే అయిదుగురు సభ్యులతో సంయుక�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ లోక్సభలో మాట్లాడారు. కిసాన్ ఆందోళనలో 700 మంది రైతులు అమరులయ్యారన్నారు. దేశ రైతుల నుంచి ప్రధాని క్షమాపణలు కోరారు, కానీ ఆ అమర రైతుల డేటా ప్రభుత్వం దగ�
కేంద్రానికి పంపిన ఎస్కేఎం చర్చలకు ఐదుగురితో ప్యానెల్ న్యూఢిల్లీ, డిసెంబర్ 4: సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అమరులైన 702 మంది రైతుల వివరాలతో కూడిన జాబితాను సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) శనివ�
న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తూ పార్లమెంట్లో బిల్లు పాసైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిసాన్ మోర్చా నేతలు ఇవాళ సమావేశం అవుతున్నారు. సింఘు సరిహద్దుల్లో సంయుక్త కిసాన్ మోర్చా నేత�
చర్చ లేకుండానే సాగు చట్టాల రద్దుకు ఓకే మద్దతు ధరపై చర్చకు విపక్షాల డిమాండ్ నిరసనల మధ్య ఉభయ సభలు వాయిదా న్యూఢిల్లీ, నవంబర్ 29: శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు సోమవారమే నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల�
కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని ఏడాదికాలంగా ఢిల్లీ కేంద్రంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు చేస్తున్న పోరాటానికి ప్రతిఫలం లభించింది. ప్రధాని నరేంద్రమోదీ గురునానక్ �
ఏడాది కాలంగా ఢిల్లీని చుట్టుముట్టిన అన్నదాతల అలుపెరుగని ఉద్యమానికి జడిసి వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. కానీ, రైతు ఉద్యమకారులు ఒక్క వ్యవసాయ చట్టాలే కాదు, ప్రతిపాదించిన విద్యుత్ చట్ట�
Prahlad Joshi: వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021ను ఈ మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. లోక్సభలో ఈ ఉదయమే బిల్
న్యూఢిల్లీ: మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు ఇవాళ లోక్సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఆ సమయంలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. బిల్లుపై చర్చ
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్లమెంట్ ఆవరణలో ఆ పార్టీ నేత సోనియా గాంధీ నేతృత్వంలో ఎంపీలు నిరసన చేపట్టారు. నల్ల సాగు చట్టాలను