న్యూఢిల్లీ: అన్నదాతలు తమ ప్లాన్ మార్చేశారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి రెండు రోజుల ముందు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. పార్లమెంట్ను ముట్టడి చేసేందుకు ప్లాన్ చేసిన మార్చింగ్�
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు.. ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ సమన్లు జారీ చేసింది. సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కంగనాకు ఆ నోటీసులు ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ చద్దా ప్
వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం పార్లమెంట్ సమావేశాల తొలిరోజునే బిల్లు! ఎంఎస్పీపై ఎటూ తేల్చని కేంద్ర మంత్రి మండలి మిగతా డిమాండ్లను తేల్చాల్సిందేనంటున్న రైతులు నేడు హైదరాబాద�
సోషల్మీడియాలో తనదైన స్టైల్లో కామెంట్లు పెడుతూ హాట్ టాపిక్గా మారుతూ ఉంటుంది కంగనా రనౌత్ (Kangana Ranaut). సాగు చట్టాలను (Farm Laws) రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలపై తాము సమర్పించిన నివేదికను వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులో ఉంచేలా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణకు సుప్రీంకోర్టు కమిటీ సభ్యుడు అనిల్ ఘన�
Kadiyam Srihari | తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. బీజేపీ రైతులు, దళితుల వ్యతిరేక పార్టీ అని విమర్శించారు
Bandi Sanjay | అన్నదాతల ఉద్యమంతో మోదీ సర్కార్ దిగొచ్చిందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. అద్భుతమైన చట్టాలు చేస్తే అడ్డుపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూర్ఖంగా మాట్లాడాడని విమర్శించారు. �
న్యూఢిల్లీ: పంటలపై కనీస మద్దతు ధరకు సంబంధించిన చట్టాన్ని రూపొందించాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. రైతు పంటలకు సంబంధించిన ఇతర �
CM KCR | కేంద్ర ప్రభుత్వ చట్టాలతో అన్నదాతల బతుకులు ఆగమైపోయాయి. ఢిల్లీ రాజధానిలో ఏడాది కాలంగా లక్షల మంది రైతులు ధర్నా చేస్తున్నా కేంద్రం వారి మొరను ఆలకించడం లేదు. అవసరం అనుకొంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి భారత