Adani Group |రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న నెపంతో వివాదాస్పద మూడు సాగుచట్టాలను కేంద్రప్రభుత్వం తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆప్తమిత్రుడికి చెందిన అదానీ గ్రూప్ కూడా కీలక భూమిక పోషించింది. ర
Agriculture Acts | రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ గత కొన్నేండ్లుగా ప్రధాని నరేంద్రమోదీ ఊదరగొడుతూనే ఉన్నారు. అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడం మాట అటుంచితే, మూడు సాగు చట్టాలను తీసుకొచ్చిన కేంద్రం.. సుమారు 750 మంది �
కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరుకు నిరసనగా రైతన్నలు మళ్లీ రోడ్డెక్కారు. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా సాగిన ఉద్యమ విరమణ సమయంలో ఇచ్చిన హామీల అమలులో కేంద్రం చేసిన ద్రోహంపై మండిపడుతున�
రైతుల ఆగ్రహానికి తలొగ్గి కేంద్రం గత ఏడాది డిసెంబర్లో రద్దుచేసిన వివాదాస్పద సాగు చట్టాలు మళ్లీ తీసుకొస్తామని బీజేపీ ఎంపీ, ప్రముఖ మలయాళ నటుడు సురేశ్గోపీ తెలిపారు. నిజమైన రైతుల కోసం.. రద్దుచేసిన చట్టాలను
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్రావు తప్పుబట్టారు. బీజేపీకి పూర్తి మెజార్టీ లేకపోయినా వ్యవసాయ బిల్
గత పదిహేడేండ్లలో మొదటిసారి దేశ వ్యవసాయ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 19.9 శాతానికి చేరుకున్నది. ఇది ఆశాజనకమైన అభివృద్ధిగా 2020-21 ఆర్థిక సర్వే తెలియజేసింది. దేశంలో వ్యవసాయం ప్రైవేటు రంగంలో కొనసాగుతున్నఅతిపెద్ద
సాగు చట్టాలు మళ్లీ తెస్తామన్న వ్యాఖ్యలపై తోమర్ యూటర్న్ న్యూఢిల్లీ: ఇటీవల వెనక్కి తీసుకొన్న సాగు చట్టాలను మళ్లీ తెస్తామన్న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువె�
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాజకీయ నష్టాలకు వెరువం.. కఠిన నిర్ణయాలే: అమిత్షా యూపీ, పంజాబ్ ఎన్నికల కోసమే చట్టాల రద్దు? అభిప్రాయపడుతున్న రాజకీయ విశ్లేషకులు న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఏడాద�
Rakesh Tikait | రైతు ఉద్యమ నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్.. ఢిల్లీ సరిహద్దుల నుంచి తన సొంతూరికి ఇవాళ తిరిగి వెళ్తున్నారు. ఘాజీపూర్ బోర్డర్ నుంచి 383 రోజుల తర్వాత టికా�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో.. దాదాపు 15 నెలలుగా ఆందోళన చేపడుతున్న రైతులు నిష్క్రమిస్తున్నాడు. ఘాజిపూర్, సింఘూ, టిక్రి బోర్డర్లను విడిచి రైతులు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. కొ�
న్యూఢిల్లీ: ఏడాది పాటు జరిగిన ఆందోళనల్లో పోలీసుల వల్ల ఒక్క రైతు కూడా చనిపోలేదని ఇవాళ కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాద
Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కేంద్ర సర్కారుపై మండిపడ్డారు. ఇవాళ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సోనియాగాంధీ..