బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని, పార్టీ మారుతానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, కొందరు మీడియా సంస్థలు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నా
సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
దేశంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి అన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో మతాల మధ్య విద్వేషపూరిత వాతావరణం రెచ్చగొట
Congress Complaint | మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయం కావడంతో ఆయన ఎదుగుదలను ఓర్వలేని కొంతమంది రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
‘డార్లింగ్ ఇన్ డేంజర్'.. అంటూ హెడ్డింగ్ పెట్టి ప్రముఖ సినీ హీరో ప్రభాస్ ఆరోగ్యం గురించి తప్పుడు సమాచారం ఇచ్చావంటూ యూట్యూబర్ ను అంతు చూస్తామంటూ బెదిరించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిల�
‘అ’ అనే అక్షరం వర్ణమాలికలో అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే మనుష్యులు చేయగలిగిన, చేసే అత్యాచారాలన్నీ ‘అ’ అక్షరంతోటి మొదలయ్యే పదాలలో వర్ణించవచ్చు. ‘అద్భుతం, అనిర్వచనీయం’ వంటి సకారాత్మక పదాలున్నా ‘అ/అన్' అనే �
Minister Gottipati | కూటమి ప్రభుత్వంపై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఏపీ విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు. రాష్ట్రంలో రైతులకు స్మార్ట్ బిగించడం లేదని స్పష్టం చేశారు.
ఒక విషయం ముందే చెప్పాలి. ఇక్కడ రాస్తున్నది సింద్బాద్ సాహసయాత్రల గురించి కాదు. బాగ్దాద్కు చెందిన సింద్బాద్ అనే నావికుని సాహస యాత్రలు, ఆయన ఆ క్రమంలో చూసిన అద్భుతాలు, సాధించిన విజయాల గురించిన కథలు అందర�
KTR | మహారాష్ట్ర ప్రజలను మోసం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పిన అబద్ధాలను ఆ రాష్ట్ర ప్రజలు తిప్పి కొట్టి తగిన బుద్ధి చెప్పారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవాచేశారు.
మహారాష్ట్రలో ‘చేతి’ పార్టీ తేలిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల మాటలకు విలువలేకుండా పోయింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్కు ఘోర ఓటమిలో తెలంగాణ కాంగ్రెస్ నేతల పాత్ర తోడైంది.
Minister Nimmala Ramanaidu | ఏపీలో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి విధివిధానాలు రూపొందించక ముందే విషప్రచారం మొదలు పెట్టారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
తెలంగాణలో ఎక్కడా మద్యం కొరత లేదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19 డిపోల్లో అన్ని రకాల మద్యం బ్రాండ్ల నిల్వలు సరిపడా ఉన్నాయని ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గాంధీభవన్లో మంగళవారం ఆయన మీడియాత