ఢిల్లీ,జూన్ 25: టీకాలు వంధ్యత్వానికి కారణమవుతాయని జరిగే పుకార్లపైనేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టిఎజిఐ)కు చెందిన కొవిడ్-19 వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ నరేంద్ర కుమార్ అరోరా స్పం
క్రైం న్యూస్ | జనగామ జిల్లా దవాఖానలో ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డులో కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు అందించడం లేదని.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన అడ్వకేట్ సాధిక్ అలీపై కేసు నమోదైంది.
కొవిడ్ వ్యాక్సినేషన్| కరోనా వ్యాక్సినేషన్పై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కోరింది. కోవాగ్జిన్ అనేది ఉత్తేజం లేని వ్యాక్సినే తప్ప శక్తిలేనిది కాద�
తిరుపతి : ప్రపంచ హిందువుల రాజధాని అయిన తిరుమల తిరుపతి దేవస్థానాలపై కుట్రపూరిత అజెండాతో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.మిజోరం – మయన�