పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో గుండేటి మల్లేశం (43) అనే వ్యక్తి గురువారం గ్రామ శివారులో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్�
సైదాపూర్ మండలంలోని రాయికల్ గ్రామంలో బావి లో పడి బాలుడు దుర్మరణం చెందాడు. రాయికల్ గ్రామానికి చెందిన కావ్య వెంకటయ్య కుమారుడు కౌశిక్ నందు తల్లి తో వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. అక్కడ తల్లి పని లో నిమగ్నమై ఉ
నీటి సంపులో పడి ఓ బాలుడు(6) మృతి చెందాడు. ఈ సంఘటన వేములవాడ మండలం చింతల్టన గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లింగంపల్లి స్వప్న-రవి ఏకైక కుమారుడు లింగంపల్లి రిషీ (6) తన స�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా పడిపోతున్నది. ఈ నెల 6 నుంచి 19 వరకు జిల్లా లో చేపట్టిన బడిబాట కార్యక్రమంలో ఒక్కో పాఠశాలలో కొత్తగా కనీసం పది మంది విద్యార్థులు చేరకపోవడం విద్యాశాఖ అధికారులు, ఉపా�
Woman Dies After Falling | పని చేస్తున్న కంపెనీ మేనేజర్ పుట్టిన రోజు పార్టీ ఏర్పాట్లలో ఒక మహిళ బిజీ అయ్యింది. అయితే ప్రమాదవశాత్తు బిల్డింగ్ 11వ అంతస్తు నుంచి కింది ఫ్లోర్లో ఆమె పడింది. తలకు తీవ్ర గాయం కావడంతో మరణించింద�
Youth Dies Of Falling | సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఒక యువకుడు ప్రయత్నించాడు. స్లో మోషన్లో రీల్ చేశాడు. ఈ సందర్భంగా రక్షణ కోసం ఏర్పాటు చేసిన రెయిలింగ్ను తెరిచాడు. దీంతో అదుపుతప్పిన ఆ యువకుడు మూడో అంతస్తు నుంచి క�
FIR Against Civic Body | భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న తెరిచి ఉన్న మ్యాన్హోల్లో ఒక మహిళ పడింది. డ్రైనేజీలో కొట్టుకుపోయి మరణించింది. కుటుంబానికి ఆధారమైన ఆ మహిళ మృతిపై ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో మ
House Help Stuck In Lift | అపార్ట్మెంట్లోని ఇళ్లలో పని చేసే మహిళ లిఫ్ట్లో చిక్కుకుంది. కాపాడుతుండగా అదుపు తప్పిన ఆమె మూడో అంతస్తు నుంచి కింద పడి మరణించింది. దీంతో బంధువులు ఆమె మృతదేహంతో నిరసన చేశారు.
G-20 Summit | దేశంలో పత్రికా స్వేచ్ఛ దిగజారిపోతున్నదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ20 సమ్మిట్ (G-20 Summit)కు అమెరికా మీడియాను మోదీ ప్రభుత్వం అనుమతించలేదని ఆరోపించింది.
ఫెడ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు సన్నగిల్లడం, కమోడిటీ ధరలు తగ్గడం, ద్రవ్యోల్బణం దిగిరావడం తదితర సానుకూలాంశాల నేపథ్యంలో గత వారం మార్కెట్ ర్యాలీ జరపగలిగింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 245 పాయింట్ల లాభంతో 18,314 పాయింట
mangoes | వైద్య విద్యార్థి బుధవారం రాత్రి క్యాంపస్లోని మామిడి చెట్టు ఎక్కాడు. మామిడి కాయలు తెంచేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా జారి మామిడి చెట్టుపై నుంచి కింద పడ్డాడు. తలకు బలమైన గాయమైంది. అతడ్ని వెంటనే ఆసు�
ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం పైనుంచి పడి జూనియర్ లైన్మన్ (జేఎల్ఎం) మృతి చెందాడు. కందుకూరు పోలీసులు, విద్యుత్ అధికారుల కథనం ప్రకారం.. చింతలపల్లి గ్రామానికి చెందిన
ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించినందుకు ప్రతిగా రష్యాపై అమెరికా విధిస్తున్న కఠిన ఆర్థిక ఆంక్షలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) భూమిపై కూలిపోయే ప్రమాదం ఉన్నదని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్�