జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలను అమ్మితే సీడ్ డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని డీఏవో వెంకటేశ్ హెచ్చరించారు. శనివారం జడ్చర్ల పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జడ్చర్ల సీఐ కమలాకర్త�
రైతులకు నకిలీ విత్తన కష్టాలు తప్పడం లేదు. అమాయక రైతులకు కొందరు వ్యాపారులు కాలం చెల్లిన విత్తనాలను అంటగడుతూ సొమ్ముచేసుకుంటున్నారు. కాలం చెల్లిన విత్తనాలను మార్కెట్లో అమ్మకాలు చేపట్టవద్దని వ్యవసాయ అధి�
నకిలీ మక్కజొన్న విత్తన కంపెనీపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి నెలలు గడిచినా చర్యలు తీసుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు (కాంగ్రెస్ పార్టీకి చెందినవారే) ఎమ్మెల్యే కాన్వాయ్ని అడ్డుకొని రోడ్డుపై బైఠ�
నకిలీ మొక్కజొన్న విత్తన కంపెనీపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి నెలలు గడిచినా చర్యలు తీసుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు(కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే) ఎమ్మెల్యే కాన్వాయ్ను అడ్డుకొని రోడ్డుపై బై�
మండలంలోని కుర్తిరావుల చెర్వు గ్రామంలో నకిలీ విత్తనాలను పట్టుకున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు, ఎస్సై నందికర్ తెలిపారు. ఈ మేరకు వివరా లిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కురువ శ్రీను అలియాస్ రాజు వ్యక్తి తన వ
జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నది. ప్రతి ఏటా జిల్లాలోని కొడంగల్, తాండూరు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు పట్టుపడుతున్నప్పటికీ నామమాత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస్తు�
సీజన్కంటే ముందే పల్లెల్లో నకిలీ విత్తనాల దందా మొదలైంది. మూడు రోజుల క్రితం చింతలమానేపల్లిలో రూ.10.50 లక్షల విలువ చేసే 3 క్వింటాళ్లు పట్టుబడడం ఇందుకు బలం చేకూరుస్తున్నది.
వానకాలం సీజన్కు ముందే రైతులకు విత్తనాలు సిద్ధంగా ఉంచాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్లో శుక్రవారం వ్యవసాయాధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించా
నకిలీ పత్తి విత్తనాల దందా జిల్లా లో గుట్టు చప్పుడు కాకుండా యథేచ్ఛగా సాగుతున్నది. ప్రతి ఏటా కొడంగల్, తాం డూరు ప్రాంతాల్లో ఈ విత్తనాలు పట్టుపడుతున్నా అధికారులు నామమాత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్న�