జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అక్రమ దందా హద్దులు దాటుతున్నది. ఇందుకు అంతర్రాష్ట్ర వారధులు స్మగ్లర్లకు రాచమార్గాలుగా మారాయి. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీస్ చెక్ పోస్టులు లేకపోవడం వారికి కలి�
ఆరుగాలం కష్టించి పంటల ను సాగు చేసే రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. అకాల వర్షాలు, నకిలీ విత్తనాలు ఇలా ఏదో రకంగా అన్నదాత నష్టపోతూనే ఉన్నాడు. ప్రతి ఏటా బాగా పంటలు పండుతాయనే ఆశతో సాగుకు ముందుకు సాగుతూనే ఉన్నా
ఏటా వానకాలం సీజన్లో నకిలీ విత్తనాల బెడద రైతులను పట్టి పీడిస్తున్నది. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నా పూర్తిస్థాయిలో నివారించలేని పరిస్థితి ఉంది. దీంతో నకిలీలతో రైతులు బేజా�
స్వయంగా ప్రభుత్వమే పంపిణీ చేసిన మొక్కజొన్న విత్తనాలు మొలకెత్తక రైతులు నష్టపోయిన సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని గట్లమల్యాల గ్రామంలో చోటుచేసుకుంది. ఎంతో కష్టపడి వేసుకున్న విత్తనాలు మొలకెత్త
ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట చేతికందే దశకు చేరుకోకుండానే దెబ్బతినడంతో ఆగ్రహించిన రైతులు (Farmers Protest) రోడ్డెక్కారు. నాణ్యతలేని విత్తనాలు ఇచ్చి తమను నిండా ముంచిన విత్తన కంపెనీ, విక్రయించిన సీడ్ ఏజెన్సీ నిర్వాహకు
నకిలీ విత్తనాలు విక్రయించిన దుకాణ యజమానిపై చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామ శివారు చెరువుముంద తండా రైతులు డిమాండ్ చేశారు.
రైతులకు నకిలీ విత్తనాలు అమ్మిన షాప్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామ శివారు చెరువుముంద తండావాసులు డిమాండ్ చేశారు.
వానకాలం పంటలు సాగుచేస్తున్న రైతులకు నకిలీ విత్తనాల గండం పొంచి ఉన్నది. ఆదిలోనే వీటిని అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ఆలస్యంగా తనిఖీలు చేపట్టడడంతో సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చిన నకిలీ విత్తనాల విక్రయా�
పుస్తెలతాడు తాకట్టు పెట్టి పెట్టుబడి పెడితే నకిలీ విత్తనాలు అంటగట్టి నట్టేట ముంచారని మహిళా కౌలు రైతు కన్నీరు మున్నీరుగా విలపించింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లికి చెందిన కౌలు రైతులు నాయ
Chevella | నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చేవెళ్ల వ్యవసాయ అధికారి శంకర్ లాల్ ఫర్టిలైజర్ షాపు యజమానులను హెచ్చరించారు.
అనుమతి లేకుండా గ్రామాల్లో విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. చండ్రుగొండ పోలీస్ స్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుజాతన
అన్నదాతకు నకిలీ, నిషేధిత విత్తనాల బెడద తప్పడం లేదు. ఏటా ఆర్థికంగా నష్టపోతున్నా నకిలీ దందాకు అడ్డుకట్ట పడడం లేదు. విత్తన వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలూ అమలుకు నోచుకోవడం లేదు. మహా�
రైతన్నపై నకిలీ విత్తనాల కత్తి వేలాడుతున్నది. ఈ సారి కూడా నకిలీ పత్తి విత్తనాల దందాకు తెరలేచింది. ఫలితంగా రైతులు నిండా మునిగే ప్రమాదం కనిపిస్తున్నది. ఇప్పటికే పొరుగు రాష్ర్టాల నుంచి లక్షలాది నాసిరకం ప్యా
Rangareddy | నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ శాస్త్రవేత్తలు శ్రీనివాస్, రాజేశ్వర్ నాయక్, కిరణ్ కుమార్ లు అన్నారు.