ఒకవైపు నకిలీ విత్తనాలు.. మరోవైపు బ్లాక్ మార్కెట్లో విత్తనాలు, ఎరువుల అమ్మకాలు.. రైతన్నలను తీవ్ర నష్టానికి గురిచేస్తున్నాయి. విత్తనాల కొనుగోలు మొదలు పంటల అమ్మకాల వరకు అన్నదాతలు ఏదోరూపంలో మోసపోతూనే ఉన్న
నకిలీ విత్తనాల విక్రేతలపై చర్యలు తప్పవని హనుమకొండ జిల్లా ఐనవోలు ఏవో కవిత హెచ్చరించారు. ఐనవోలు మం డలంలోని ఒంటిమామిడిపల్లికి చెం దిన రైతు బండారి శ్రీను వెంకటాపు రం శివారులో 1.20 ఎకరాల భూమి ని కౌలు తీసుకొని ఓ �
వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో నకిలీ విత్తన కేటుగాళ్లు గ్రామాల్లో తిష్ట వేస్తున్నారు. లేని పోని విషయాలు చెప్పి రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నామ�
రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ సూచించారు. గురువారం కోటపల్లి, సర్వాయిపేట గ్రామాల్లోని ఎరువులు, విత్తనాల విక్రయాల దుకాణాన్ని ఆకస్మి
జిల్లాలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా ప్రత్యేక టాస్ఫోర్స్ బృందాలు సమష్టిగా పనిచేయాలని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ ప్రసాద రావు అన్నారు. పోలీస్ కమిషనర్ సునీల్దత్ ఆదేశాల మేర�
నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేసి దుకాణాలను సీజ్ చేయాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అధికారులకు సూచించారు.
ఆంధ్రా నుంచి మంచిర్యాల జిల్లాకు నకిలీ విత్తనాలు తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. రూరల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం కోయవార
జిల్లాలో నకిలీ విత్తనాల నివారణ కోసం లా అండ్ ఆర్డర్ పోలీసులతోపాటు టాస్క్ఫోర్స్ బృందం, వ్యవసాయ అధికారులతో కలిసి సమన్వయంగా పని చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. నకిలీ విత్తనాలు సరఫర�
చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల, తంగడిపల్లి గ్రామాల్లో నకిలీ విత్తనాలు, విత్తనాల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడు
జిల్లాలో సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నా.. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఫర్టిలైజర్ డీలర్లపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక నజర్ పెట్టింది.