రైతుల శ్రమకు ఫలితం దక్కాలంటే ఆది నుంచే రైతన్నలు అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉంటూ వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి సూచిస్తున్నారు. దుక్కి దున్ని మొదలు పంట చేతికి వచ్చేవరకు సాగుకు సంబంధించి జాగ్రత్తలు పా�
నకిలీ విత్తనాలపై అధికారులు నిఘా సారించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వానకాలం పంటల ప్రారంభానికి ముందు విత్తన కంపెనీలపై దృష్టి సారించకపోవడం మూలంగా నకిలీ విత్తనాల విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతోం
దామరచర్ల మండలంలో నకిలీ విత్తనాలను అరికట్టి, యూరియా యాప్ ను రద్దు చేయాలని కోరుతూ మండల రైతు సంఘం ఆధ్వర్యంలో తాసీల్దార్ జవహర్ లాల్కు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం మండల అధ్యక్షుడు మా�
జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నది. ప్రతిఏటా జిల్లాలోని కొడంగల్, తాండూ రు నియోజకవర్గాల్లో నకిలీ పత్తి విత్తనాలు పట్టుపడుతున్నా నామమాత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస
నకిలీ విత్తనాల కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామంటూ వరంగల్ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి, సూరంపేట గ్రామాలకు చెందిన 22 మంది రైతులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు.
ఆరుగాలం కష్టపడి పంటలను సాగు చేసే రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. అకాల వర్షాలు, నకిలీ విత్తనాలు ఇలా ఏదో రకంగా అన్నదాత నష్టపోతూనే ఉన్నాడు. ప్రకృతి కన్నెర్ర చేసి పెట్టిన పెట్టుబడి వరద ధాటికి కొట్టుకుపోయినా
జనగామ జిల్లాలో వరి సాగు చేస్తున్న రైతులు ప్రస్తుతం తీవ్ర అయోమయంలో పడ్డారు. చేతికొచ్చిన పంటను చూసి మురిసిపోవాల్సిన సమయంలో, అసలు పొలంలో మొలిచింది వరి మొక్కా.. లేక కలుపు మొక్కా.. అన్న సందేహం వారిని ఉక్కిరిబి�
ఆ వరి వంగడం నాసిరకమో లేక నకిలీదో తెలియదు కానీ రైతులకు తీరని నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా సదరు విత్తనాలు వేసిన రైతులకు కోతలు ఎప్పుడు చేపట్టాలో అర్థం కావడం లేదు... ఎప్పుడో ఒకప్పుడంటూ కోత కోస్తే దిగు�
నకిలీ విత్తనాలతో మక్క పంట నేలవాలి రైతులు నష్టపోయిన ఉదంతం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం తారాసింగ్ తండా జీపీ పరిధి రామ్లాల్ తండాలో వెలుగు చూసింది.
అప్పులు తెచ్చి సాగు మొదలు పెట్టిన ఓ రైతుకు ఆదిలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. గ్రోమోర్ సెంటర్లో కొన్న వరి విత్తనాలు మొలకెత్తకపోవడం, మూడుసార్లు విత్తినా ఫలితం లేకపోవడంతో రూ.లక్షకుపైగా నష్టం వాటిల్లిం�
పది వేల ఏండ్ల కిందటనే మన దేశంలో వ్యవసాయం ప్రారంభమైందని చరిత్ర చెప్తున్నది. నాటి నుంచి నేటి వరకు వ్యవసాయ విత్తనాలు ఉత్పత్తి చేసిందే కానీ ఎన్నడూ విత్తనాలు కొనుగోలు చేయలేదు. హరిత విప్లవం తర్వాత హైబ్రిడ్ వ�