నకిలీ పత్రాలు సృష్టించి భూ యజమానులను మోసం చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్�
ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాల తో ఆరు ప్లాట్లను విక్రయించి రూ.42 లక్షలు మోసం చేసిన ఘటనపై పోలీసు లు కేసు నమోదు చేశారు.
రంగారెడ్డి జోన్లోని సైబర్సిటీ సర్కిల్లో విత్యుత్తు అధికారులు, ఆర్టిజన్ల అక్రమాలపై దక్షిణ డిస్కమ్ (టీజీఎస్పీడీసీఎల్) యాజమాన్యం ఎట్టకేలకు దృష్టి సారించింది.
నకిలీ పత్రాలతో భూమిని రిజిస్ట్రేషన్ చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
Bhuvanagiri : భువనగిరిలో నవజాత శిశువును విక్రయించడం కలకలం రేపింది. అప్పుడే పుట్టిన బిడ్డను రూ.10 లక్షల రూపాయలకు అమ్మినట్టుగాగా పూర్తి ఆధారాలు లభించాయి.
Keesara | శివారు ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్లాట్లే లక్ష్యంగా నకిలీ డాక్యుమెంట్లను, నకిలీ వ్యక్తులతో సాగిన భూ కబ్జాల పర్వంపై కీసర పోలీస్స్టేషన్లో కేసులు నమోదవుతున్నాయి. రోజుకో ముఠా వ్యవహారం వెలుగులోకి వస్తు
డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామంటూ అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడిన ఘరాన ముఠాను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు సంబంధించిన వివరాలను గురువారం మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ విలేకరుల సమావ�
Tahsildar Sign Forgery | జగిత్యాల జిల్లాలో ఏకంగా మెట్పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నకిలీ ముద్రలతో తప్పుడు పత్రాలను సృష్టించి, భూమిని వేరే వారికి రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు గ
ఫేక్ పత్రాలతో కోట్లాది రూపాయల విలువైన భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని న్యాయవాది మోయిజ్ ఖాన్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లా�
శివారుల్లో నకిలీ పత్రాలు, వ్యక్తులను సృష్టించి ఖాళీ జాగలను మాయం చేసిన ముఠాలకు సబ్రిజిస్ట్రార్ వెన్నుదన్నుగా నిలిచారు. ఆయనపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకంజ వేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నా
ఓ ప్లాట్కు నకిలీ డాక్యుమెంట్ సృష్టించిన కేసులో ఆరుగురిపై కేసు నమోదైన ఘటన కీసర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ ఆర్కేపల్లి ఆంజనేయులు కథనం ప్రకారం.. కీసర పోలీస్స్టేషన్ పరిధి రాంపల్లిల�
బ్యాంకుల్లో నకిలీ పత్రాలు సమర్పించి బురిడీ కొట్టించిన ఘటనలు తరుచూ కనిపిస్తూ ఉంటాయి. కానీ తప్పుడు పత్రాలు అందించి వేలం పాట నిర్వహించి బిడ్డర్లను మోసాలతోపాటు మానసిక వేధింపులకు గురి చేస్తున్న ఘటనతో వినియ