Tahsildar Sign Forgery | జగిత్యాల జిల్లాలో ఏకంగా మెట్పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నకిలీ ముద్రలతో తప్పుడు పత్రాలను సృష్టించి, భూమిని వేరే వారికి రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు గ
ఫేక్ పత్రాలతో కోట్లాది రూపాయల విలువైన భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని న్యాయవాది మోయిజ్ ఖాన్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లా�
శివారుల్లో నకిలీ పత్రాలు, వ్యక్తులను సృష్టించి ఖాళీ జాగలను మాయం చేసిన ముఠాలకు సబ్రిజిస్ట్రార్ వెన్నుదన్నుగా నిలిచారు. ఆయనపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకంజ వేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నా
ఓ ప్లాట్కు నకిలీ డాక్యుమెంట్ సృష్టించిన కేసులో ఆరుగురిపై కేసు నమోదైన ఘటన కీసర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ ఆర్కేపల్లి ఆంజనేయులు కథనం ప్రకారం.. కీసర పోలీస్స్టేషన్ పరిధి రాంపల్లిల�
బ్యాంకుల్లో నకిలీ పత్రాలు సమర్పించి బురిడీ కొట్టించిన ఘటనలు తరుచూ కనిపిస్తూ ఉంటాయి. కానీ తప్పుడు పత్రాలు అందించి వేలం పాట నిర్వహించి బిడ్డర్లను మోసాలతోపాటు మానసిక వేధింపులకు గురి చేస్తున్న ఘటనతో వినియ
శివార్లలో ఖాళీ ప్లాట్లకు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి స్వాహా చేస్తున్న ముఠాల వ్యవహారంలో సబ్రిజిస్టార్ కార్యాలయ సిబ్బంది పాత్రపై మల్కాజిగిరి పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం కీసర పరిసర ప్రాంతాలలో �
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికందిలో నకిలీ పత్రాలతో భూమి కబ్జాచేసి, అడ్డదారిలో భూయాజమాన్య హక్కులు పొందిన కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్�
నకిలీ పత్రాలు, నకిలీ వ్యక్తులతో ఖాళీ ప్లాట్లను కొట్టేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి డీసీపీ సీహెచ్ శ్రీధర్ వివరాలు వెల్లడించారు. రమాదేవి, మాధురి.. తమ పేర్లపై ఉన్న ప్లాట్లకు సంబంధి�
ఫేక్ డాక్యుమెంట్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇందుకోసం ఓ ముఠా ప్రత్యేకంగా పనిచేస్తున్నది. ఫేక్డాక్యుమెంట్లు సృష్టించి గుట్టుచప్పుడు కాకుండా భూములు విక్రయించి చేతులు దులుపుకుంటున్నారు. పోలీసులకు పిర్�
కోట్ల రూపాయలు విలువ చేసే గైరాన్ భూములు మాయమయ్యాయి. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో పేదలకు సంబంధించిన భూములను పెద్దలు చెరబట్టారు. కొందరు పెద్దలు ఈ భూములను తమ అనుచరుల పేరిట మార్చుకుని, ఆ తర్వాత రియల్
నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విద్యుత్ కనెక్షన్లు తీసుకున్న వ్యవహారాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చిన తర్వాత చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ టు గవర్నమెంట్ కార్యాలయంలో ఏం జరుగుతున్నదంటూ �
Hyderabad | సర్కారు స్థలాల్లో గుడిసెలు, చిన్న ఇళ్లు కట్టుకుని క్రమబద్దీకరించుకున్న వారి వివరాలను సేకరిస్తున్న అధికారులకు నకిలీపట్టాల బండారం బయటపడింది. పూర్తిగా విచారణ చేపట్టగా ఏకంగా అప్పటి జిల్లా కలెక్టర్ �
దర్యాప్తు సంస్థలు దర్యాప్తు పూర్తి చేయడానికి న్యాయస్థానాలు విధించే గడువు ప్రతిస్పందనగా మాత్రమే ఉంటుందని, ముందు జాగ్రత్త చర్యగా కాదని సుప్రీంకోర్టు తెలిపింది. అసాధారణ జాప్యం వల్ల ప్రతికూల అభిప్రాయం ఏర�