Park Encroachment | అధికార యంత్రాంగం పలుమార్లు పార్కును కబ్జా చేస్తే.. కబ్జా చెరలో నుండి విముక్తి కల్పించింది. కానీ చట్టాన్ని కూడా చివరకు చుట్టంలా మార్చుకొని కోర్టు స్టే ఆర్టర్ ఉందని బుకాయిస్తూ పార్కు స్థలాన్ని మాయ�
మొన్నటివరకు రైతులు, విద్యార్థుల భూములు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగుల భూములపై కన్నేసింది. గోపనపల్లి సర్వే నంబర్ 36, 37లలో ఉన్న189 ఎకరాలపై సర్కారు దృష్టిసారించింది. ఉద్యోగులు తమకు గృహ నిర్మాణ
కబ్జాకు కాదేదీ అనర్హం.. అన్నట్లుగా ఉంది జిల్లా కాంగ్రెస్ నేతల తీరు. ఖాళీ జాగ కనిపిస్తే చాలు స్వాహా చేయడం వారికి అలవాటుగా మారిపోయింది. ఇప్పటికే పలువురు లీడర్లు అనేక స్థలాలను చేజిక్కించుకున్నట్లు ఆరోపణలు
అమాయక ప్రజలే లక్ష్యంగా గ్రేటర్లో నకిలీ వైద్యులు చలామణి అవుతున్నారు. అర్హత లేకున్నా వైద్య శస్త్ర చికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలు తీస్తున్నారు. ప్రాణం పోయిన తరువాత తమకేం సంబంధంలేదని బోర్డులు తిప్పుకుంట
నకిలీ డాక్యుమెంట్లను తయారు చేస్తున్న ముఠాలో ఇప్పటి వరకు 16మందిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు పరారీలో ఉన్నారు. గత నెల 15వ తేదీన ఎల్బీనగర్ ఎస్ఓటీ, సరూర్నగర్ పోలీసులు సంయుక్తంగా ఈ నకిల�
సొంతింటి కలను నిజం చేసుకుందామనే సామాన్యులకు కొందరు అక్రమార్కుల ధనదాహం కారణంగా నష్టపోవాల్సి వస్తుంది. రియల్ వ్యాపారులతోపాటు భూముల క్రయవిక్రయాలు జరిపే వారు ప్రజల అవకాశాలను ఆసరాగా చేసుకుని అందిన కాడిక�
నకిలీ పత్రాలు సృష్టించి నిర్మిస్తున్న ఆరంతస్తుల భవన నిర్మాణాన్ని శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు. కొండాపూర్ డివిజన్ పరిధి రాజరాజేశ్వరి నగర్ కాలనీలోని 147 ప్లాట్ నంబ�
Hyderabad | నకిలీ పత్రాలు సృష్టించి టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి అనుమతులు తీసుకుని నిర్మిస్తున్న భారీ (ఆరంతస్తుల) నిర్మాణాన్ని శనివారం శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు.
వంద కోట్ల రూపాయల పన్ను ఎగవేత కేసులో లగ్జరీ కార్ల విక్రేత బషారత్ ఖాన్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు గురువారం సూరత్లో అరెస్ట్ చేశారు. విజయనగర్ కాలనీకి చెందిన బషారత్�
నకిలీ పత్రాలతో బర్త్సర్టిఫికెట్లు, పాత తేదీల బాండ్ పేపర్లతో నకిలీ సేల్డీడ్స్, నకిలీ ఆదాయ తదితర ధ్రువీకరణపత్రాలు తయారు చేస్తున్న ముఠాను రాచకొండ ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
నకిలీ డాక్యుమెంట్లతో అటవీ భూమిని అంటగట్టిన ముఠా మోసం వెలుగులోకి వచ్చింది. మన్సూరాబాద్ సర్వే నంబర్-7లోని అటవీశాఖకు చెందిన భూమి పూర్వీకుల నుంచి తమకు సంక్రమించిదంటూ యూనిస్ఖాన్, ఆయన భార్య వాసం తులసమ్మ అ
ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్లోని జ్ఙానీజైల్సింగ్నగర్ బస్తీలో టీఎస్ నం. 1, బ్లాక్ ఎఫ్ వార