Inter Board | కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తూ సర్వీసు క్రమబద్ధీకరణ పొందినవారిలో 35 మంది లెక్చరర్ల సర్టిఫికెట్లు ఫేక్గా ఉన్నాయంటూ వారికి ఇంటర్మీడియట్ బోర్డు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బోర్డు జారీ చేసి�
అయిజ పట్టణంలోని శ్రీలక్ష్మీ నరసింహ ప్రింటింగ్ ప్రెస్లో నకిలీ ధ్రువీకరణ పత్రాలు, రబ్బర్ స్టాంపులు, ఫోర్జరీ సంతకాల కలకలం జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దందా ఇతర ప్రాత�
గాజులరామారంలోని 307 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేలా కాంగ్రెస్ నాయకులు నకిలీ ధ్రువీకరణపత్రాలు సృష్టించి భూ భారతి పోర్టల్లో దరఖాస్తులు చేయడంపై జిల్లా కలెక్టర్ మను చౌదరికి ఫిర్యాదు చేసిన �
యూఎల్సీ (అర్బన్ సీలింగ్ ల్యాండ్), ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. గ్రామ కంఠం భూములకు సర్వే న�
ప్రభుత్వ స్థలాలు కనబడితే చాలు...యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయని ప్రస్తుతం జిల్లా లో పెద్దమొత్తంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఎంతలా అంటే...ఖాళీ ప్రభుత్వం స్థలం కనబడిందంటే చాలు...అధికారులు అండదండలతో నకీ�
ఐదు అంతస్తుల భవనానికి అనుమతి లేకుండానే విద్యుత్ సరఫరాను ఇచ్చి నకిలీ డాక్యుమెంట్లపై ఎలాంటి విచారణ చేయలేదంటూ మేడ్చల్ పరిధిలోని ఓ ఏడీఈకి నోటీసులు ఇచ్చారు. ఒక్క మేడ్చల్లోనే 8 మంది అధికారులను ఇదే తరహా ఫేక
జిరాక్స్ సెంటర్ ముసుగులో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. శనివారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ �
తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి(టీజీఎల్పీఆర్బీ) నిర్వహించిన 2022 పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలో నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన 59 మంది అభ్యర్థులపై హైదరాబాద్ సెంట్రల్
డీఎస్సీ- 2024 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో అధికారులు ఎందుకు జాప్యాన్ని పాటిస్తున్నారో అర్ధం కావడం లేదని బాధితుల అసోసియేషన్ ఆందోళన వ్యక్తంచేసింది. 393మంది క్రీడాకారుల నిర్ధారణకు తొమ్మిది నెలలా..? అంటూ �
దేశంలో నకిలీ వైద్యుల ఆగడాలు మితిమీరుతున్నాయని చెప్పేందుకు ఇదో ఉదాహరణ. ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్న వైద్యుడు కార్డియాలజిస్టుగా అవతారమెత్తడమే కాకుండా 8 నెలల్లో ఏకంగా 50కిపైగా గుండె శస్త్ర చికిత్సలు చేశా�