ప్రపం చ రికార్డు లక్ష్యంగా ప్రారంభమైన కంటివెలుగు కార్యక్రమం రెట్టింపు జోష్తో కొనసాగుతున్నది. 48 రోజుల్లో కంటి పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య దాదాపు 98 లక్షలుగా నమోదైంది. ఈ లెక్కన మంగళవారం లేదా బుధవారంత�
నివారింపదగిన అంధత్వ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కంటివెలుగు కార్యక్రమం అంచనాలకు అనుగుణంగా సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా కనీసం కోటిన్నర మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని యంత్రాంగం టార
ఏనుగల్లులో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించిన క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాం పులో మూడు రోజుల్లో 2100 మందికి వైద్య సేవలను అందించినట్లు ప్రతిమ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ బోయినపల్లి ప్రతీక్రావు �
Kanti velugu | కంటి వెలుగు (Kanti velugu) కార్యక్రమంలో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 63లక్షల 82 వేల 201 మందికి కంటి పరీక్షలు చేసి దృష్టిలోపం ఉన్న 11 లక్షల 40 వేల మందికి ఉచితంగా కళ్లద్దాలు, మందులను పంపిణీ చేశారు. ప్రభుత్వ వైద్యంతో �
మండల కేంద్రానికి దూరం గా ఉన్న శామీర్పేట మండలం యాడారం గ్రామానికి ‘గౌరీ ఫౌండేషన్' ఆరోగ్య పరంగా చేయూతనిస్తుంది. యాడారం గ్రామ సర్పంచ్ సుజాత సహకారంతో సీఎంఆర్, మెడికవర్, ఎల్వీ ప్రసాద్ లాంటి కార్పొరేట్ �
గ్రేటర్లో కంటి వెలుగు వైద్యశిబిరాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 27వ రోజు 27,249 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సోమవారం 23వ రోజు విజయవంతంగా కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 74 వైద్య బృందాలు మొత్తం ఇప్పటివరకు 2,06,226 మందికి పరీక్షలు నిర్వహించారు
రెండో విడత ‘కంటివెలుగు’లో మెదక్ జిల్లా లక్ష మార్కుకు చేరుకున్నది. పద్దెనిమిది రోజులుగా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుండగా, ప్రజలు శిబిరాలకు పెద్ద ఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు.
ప్రభు త్వం చేపట్టిన కంటివెలుగు కార్యక్రమానికి విశేష స్పం దన లభిస్తున్నది. సోమవారం జిల్లావ్యాప్తంగా 7,18 6మందికి పరీక్షలు నిర్వహించి 852మందికి కండ్లద్దాలను పంపిణీ చేశారు.
అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది. నిత్యం వేల సంఖ్యలో పేద ప్రజలు కంటి వెలుగు శిబిరాల వద�
హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో జనవరి 25న ప్రారంభమైనంది కంటివెలుగు శిబిరం శుక్రవారం ముగిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీహెచ్ఎంవో వెంకట్ ఆధ్వర్యంలో 15 మంది వైద్య బృందం డీజీపీ కార్యాలయంలోని 1,152 మంది పోలీ