కంటి వెలుగు శిబిరాలకు 11వ రోజూ శుక్రవారం అపూర్వ స్పందన లభించింది. నియోజకవర్గంలోని ఐదు మండలాలు,10 మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో 2,230 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలోని ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు.
రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం కొనసాగుతున్నది. నేత్ర శిబిరాలకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వీరిలో పద్దెనిమిదేళ్లకు పైబడిన ప్రతి ఒక్కరికి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. గ్రామాల్లో నిర్వహించే కంటి వెలుగు క్యాంపులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది.
గ్రేటర్లో కంటి వెలుగు కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాలకు ప్రజలు స్వచ్ఛందంగా వెళ్లి పరీక్షలు చేసుకుంటున్నారు.
కంటి వెలుగు కార్యక్రమానికి సర్వం సిద్ధమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న ఈ కార్యక్రమానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమ నిర్వహణకు అంబర్పేట నియోజకవర్గంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి వచ్చిన బృహత్తర కార్యక్రమం ‘కంటివెలుగు’ అని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
Eye tests | కళ్లు మనకు దారి చూపేవే కాకుండా మనలో ఎలాంటి సమస్యలు రానున్నాయని కూడా మనకు హెచ్చిరక సంకేతాలు పంపుతుంది. ఈ సంకేతాలను మనం ఎప్పటికప్పుడు గమనించి వాటికి చికిత్స తీసుకోవడం ద్వారా పెద్ద సమస్యలు రాకుండా చూస�