చిన్నారుల కండ్లు ప్రమాదపు వలయంలో చిక్కుకుపోతున్నాయి. జిల్లాలో వైద్యాధికారులు చేస్తున్న కంటి పరీక్షల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లావ్యాప్తంగా 96.9 శాతం పరీక్షలు జరపగా, ఏకంగా 87.1శాతం మంది �
Police Families | మధిర సీఐ కార్యాలయంలో ఖమ్మంకు చెందిన శరత్ మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని (Eye Camp) ట్రైనీ ఐపీఎస్ అధికారి రిత్విక్ సాయి ప్రారంభించారు.
Eye Tests | గుండాల మండలంలోని గంగాపురం గ్రామంలో శంకర నేత్రాలయం- మేసు (మొబైల్ ఐ సర్జికల్ యూనిట్) గార్లపాటి సుధాకర్ రెడ్డి జ్ఞాపకార్థం ఈ నెల 16 నుంచి 26 వరకు జరిగే శిబిరంలో ఉచిత కంటి పరిక్షలు, కంటి అద్దాలు అవసరమైన వా�
నమస్తే డాక్టర్! మా పాప మూడు నెలలు ముందుగా జన్మించింది. పుట్టినప్పుడు కేవలం కిలో బరువుంది. ఇంక్యుబేటర్లో ఉంచారు. బిడ్డకు శ్వాస ఇబ్బంది తలెత్తింది. వైద్యుల సహకారంతో అన్ని రకాల చికిత్సలూ అందించాం. పూర్తిగ�
గ్రూప్-4 పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసిన విజువల్లీ హ్యాండీకాప్డ్ అభ్యర్థులకు ఈ నెల 4 నుంచి 27 వరకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు.
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు.. అంతటి ముఖ్యమైన కళ్లు సరిగ్గా కనిపించకపోవడం వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండోవిడుత కంటి వెలు గు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంపులకు ప్రజలు అధికంగా తరలివ�
రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘కంటి వెలుగు’ పేదల కండ్లల్లో వెలుగులు నింపుతున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా కంటి శిబిరాలకు విశేష స్పందన లభిస్తున్నది.
ప్రజల కంటి సమస్యలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న కంటి
ఉమ్మడి జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ఊరూరా సందడిగా సాగుతున్నది. ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతోపాటు కండ్లద్దాలు, మందులు అందిస్తుండడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
ప్రజల కంటి సమస్యలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. బుధవారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 10,607 మందికి కంటి ప
ఉమ్మడి జిల్లాలో కంటివెలుగు శిబిరాలు జోరుగా కొనసాగుతున్నాయి. వైద్యారోగ్య సిబ్బంది ఊరూరా అవగాహన కల్పించడంతో ప్రజలు ఉత్సాహంగా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా�
కంటి వెలుగు పరీక్షలు కోటి మార్క్కు అడుగు దూరంలో నిలిచాయి. మంగళవారం నాటికి 49 రోజుల్లో కంటి పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య.. 99.81 లక్షలుగా నమోదైంది. బుధవారం సెలవు.