దేశంలో ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసానికి సూచికగా ఉండే వాణిజ్య లోటు గత నెలలో ఏకంగా 8 నెలల గరిష్ఠాన్ని తాకింది. గురువారం విడుదలైన కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాల ప్రకారం జూలైలో భారత వాణిజ�
దేశీయ వాణిజ్య ఎగుమతులు గత నెల అక్టోబర్లో నిరుడుతో పోల్చితే 17.25 శాతం పెరిగి రెండేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ 39.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే వాణిజ్య లోటు కూడా 27.14 బిలియన్ డాలర్లకు పెరగడం గమనార్హం.
Maruti Suzuki | గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో విదేశాలకు కార్లు ఎగుమతి చేసిన మారుతి సుజుకి 2024-25 ఆర్థిక సంవత్సరంలో మూడు లక్షల మార్కును దాటుందని విశ్వాసంతో ఉంది.
Onion Export Ban | విదేశాలకు ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. తొలుత గత డిసెంబర్ నుంచి 2024 మార్చి వరకూ విధించిన నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తెలిపింది.
దేశంలో తయారీ రంగానికి దన్నుగా, ఎగుమతులను ఉత్సాహపర్చేలా.. రాబోయే బడ్జెట్లో పరిశోధనలకు పన్ను ప్రోత్సాహకాలివ్వాలని, మార్కెటింగ్ కార్యకలాపాల విస్తృతికి వీలుగా మరిన్ని నిధులను కేటాయించాలని ఎగుమతిదారులు
బంగారు ఆభరణాల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. డిసెంబర్ నెలలో రూ.18, 281.49 కోట్లు(2,195.23 మిలియన్ డాలర్లు) విలువైన జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ ఎగుమతి అయ్యాయని జెమ్ జ్యూవెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజే�
గోధుమ, బియ్యం, చక్కెర ఎగుమతులపై అమలవుతున్న ఆంక్షలను ఎత్తివేసే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి తమ వద్ద లేదని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. అలాగే గోధుమలు, పంచదారలను దిగుమతి చేసుకునే ప్రణాళిక గాని, అవస�
కొన్ని కీలక వ్యవసాయోత్పత్తుల ఎగుమతులపై నియంత్రణలు విధించిన ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం 4.5-5 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు తగ్గుతాయని కేంద్ర వాణిజ్యశాఖ అదనపు కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ చెప్పారు.
Coal Shortage | దేశంలోని పలు థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో నెలకొన్న బొగ్గు కొరత, విదేశాల నుంచి బొగ్గు దిగుమతులపై ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) పలు అనుమానాలు వ్యక్తం చేసింది. దీనిపై స్వతంత్ర దర
భారత్ వాణిజ్యలోటు అక్టోబర్ నెలలో రికార్డు గరిష్ఠస్థాయికి చేరుకుంది. 2023 సెప్టెంబర్లో 19.37 బిలియన్ డాలర్లున్న ఈ లోటు అక్టోబర్లో ఏకంగా 31.46 బిలియన్ డాలర్లకు పెరిగింది.
దేశంలో కోట్లాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని అందిస్తున్న కీలక రంగాల్లో ఎగుమతులు నత్తనడకన సాగుతున్నాయి. దుస్తులు, సముద్ర ఉత్పత్తులు, ప్లాస్టిక్స్, రత్నాలు-ఆభరణాల వంటి కార్మిక శక్తి అధికంగా ఉన్న రంగాల
భారత్ ఎగుమతులు వరుసగా ఏడవ నెలలోనూ క్షీణబాటలోనే కొనసాగాయి. ఈ ఏడాది ఆగస్టు నెలలో 6.86 శాతం తగ్గుదలతో 34.48 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. విదేశాల్లో పెట్రోలియం, జెమ్స్, జ్యువెలరీ తదితర కీలక ఉత్పత్తులకు డిమాండ్�
బాస్మతీయేతర తెల్ల బియ్యం, ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా చక్కెర ఎగుమతులను (Sugar exports) కూడా నిలిపివేయాలని (Ban) నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.