Coal Shortage | దేశంలోని పలు థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో నెలకొన్న బొగ్గు కొరత, విదేశాల నుంచి బొగ్గు దిగుమతులపై ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) పలు అనుమానాలు వ్యక్తం చేసింది. దీనిపై స్వతంత్ర దర
భారత్ వాణిజ్యలోటు అక్టోబర్ నెలలో రికార్డు గరిష్ఠస్థాయికి చేరుకుంది. 2023 సెప్టెంబర్లో 19.37 బిలియన్ డాలర్లున్న ఈ లోటు అక్టోబర్లో ఏకంగా 31.46 బిలియన్ డాలర్లకు పెరిగింది.
దేశంలో కోట్లాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని అందిస్తున్న కీలక రంగాల్లో ఎగుమతులు నత్తనడకన సాగుతున్నాయి. దుస్తులు, సముద్ర ఉత్పత్తులు, ప్లాస్టిక్స్, రత్నాలు-ఆభరణాల వంటి కార్మిక శక్తి అధికంగా ఉన్న రంగాల
భారత్ ఎగుమతులు వరుసగా ఏడవ నెలలోనూ క్షీణబాటలోనే కొనసాగాయి. ఈ ఏడాది ఆగస్టు నెలలో 6.86 శాతం తగ్గుదలతో 34.48 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. విదేశాల్లో పెట్రోలియం, జెమ్స్, జ్యువెలరీ తదితర కీలక ఉత్పత్తులకు డిమాండ్�
బాస్మతీయేతర తెల్ల బియ్యం, ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా చక్కెర ఎగుమతులను (Sugar exports) కూడా నిలిపివేయాలని (Ban) నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.
దేశీయ ఎగుమతులు మళ్లీ నిరాశపర్చాయి. నిరుడుతో పోల్చితే గత నెల్లోనూ క్షీణించాయి. జూలైలో 32.25 బిలియన్ డాలర్లుగానే ఉన్నట్టు సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది జూలై �
Maruti Suzuki | విదేశాలకు కార్ల ఎగుమతిలో మారుతి సుజుకి మొదటి వరుసలో నిలిచింది. జూన్ త్రైమాసికంలో 62,857 యూనిట్లు చేస్తే తర్వాతీ స్థానాల్లో హ్యుండాయ్, కియా నిలిచాయి.
గత మూడేండ్లలో ఎన్నడూ లేనంతగా ఈ జూన్ నెలలో ఎగుమతులు దారుణంగా పడిపోయాయి. అంతర్జాతీయంగా డిమాండ్ మందగించిన ప్రభావంతో ముగిసిన నెలలో ఎగుమతులు 22 శాతం క్షీణించి 32.97 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
iPhone Exports | గత నెలలో భారత్ నుంచి రూ.12 వేల కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లు ఎగుమతి అయ్యాయి. వాటిల్లో ఐ-ఫోన్ వాటా 80 శాతం. భారత్లో ఈ మైలురాయి దాటిన తొలి బ్రాండ్ ఇదే.
ఏదైనా ఓ దేశం అభివృద్ధి దిశగా పరుగులు పెట్టాలంటే.. ఆ దేశ జీడీపీ వృద్ధిరేటు గణనీయంగా పెరగాలి. ప్రజల తలసరి ఆదాయం ఎగబాకాలి. ఎగుమతుల్లో వృద్ధి నమోదవ్వాలి. తయారీరంగం ఊపందుకోవాలి. నిరుద్యోగం తగ్గాలి.
దేశ ఆర్థిక వృద్ధికి ప్రధాన సంకేతాల్లో ఒకటైన ఎగుమతులు నత్తనడకన సాగుతున్నాయి. గత నెలలోనూ పెరుగుదలకు నోచుకోలేకపోయాయి. కీలకమైన ఇంజినీరింగ్, రత్నాలు-ఆభరణాల రంగాల్లో నీరసం కనిపిస్తున్నది.
ఔషధాల ఎగుమతుల్లో తెలంగాణ హవా కొనసాగుతున్నది. దేశ ఎగుమతుల్లో 20-30 శాతం మన రాష్ట్రం నుంచే జరగడం విశేషం. గత ఏడాది డిసెంబర్ వరకు దేశం నుంచి 21 బిలియన్ల(రూ.1,72,000 కోట్లు) ఎగుమతులు జరుగగా,
స్వపరిపాలనలో తెలంగాణ వైభవం అన్ని రంగాల్లోనూ కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ విజన్తో ఏటా అభివృద్ధి ఫలాలు నలుమూలలకూ చేరుతుండగా.. వ్యాపార, పారిశ్రామిక రంగాలు దూసుకుపోతున్నాయి.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమంగా రాష్ట్రాల ఆర్థిక హక్కులపై దాడిచేసి తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నది. ఆర్థిక హక్కులు కోల్పోయిన రాష్ట్రాలను తన జేబు సంస్థలుగా మార్చుకునే ప్రయత్నం