మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం సొంతంగా రూపొందించిన మద్యం పాలసీ రూల్స్కు బ్రేకులు పడ్డాయి. ఎక్సైజ్ అధికారులు, మద్యం వ్యాపారులు రాజగోపాల్ రెడ్డి ఆదేశాలను బేఖాతర�
‘నల్లగొండ మున్సిపాలిటీలో నేను చెప్పిన ప్రాంతాల్లోనే వైన్స్లు ఏర్పాటు చేయాలి. నా అనుచరులు, నావర్గానికి ఇబ్బంది లేకుండా చూడాలి. లేదంటే మీపై యాక్షన్ తప్పదు’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్సైజ్ �
రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాల కోసం గురువారం ఒకరోజే 10వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 25వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
తెలంగాణ-కర్ణాటక అంతరాష్ర్ట సరిహద్ద చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీలో అక్రమంగా తరలిస్తున్న మత్తు పరార్థాలను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎక్సైజ్ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరు�
ప్రజల ప్రాణాలు ఎట్ల పోయినా తమకు నిధుల రాబడే ప్రధానమని పాలకులు మరోసారి రుజువు చేశారు. మద్యం మాఫియా అక్రమంగా తరలించే నాన్డ్యూటీ పెయిడ్ లిక్కర్(ఎన్డీపీఎల్ )ను ఇకపై ధ్వంసం చేయొద్దని సాక్షాత్తూ ఎక్సైజ్
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కల్తీ కల్లు మాఫియా రాజ్యమేలుతోంది. ధనార్జనే ద్యేయంగా ప్రమాదకరమైన క్లోరోహైడ్రేడ్(సీహెచ్), ఆల్ఫాజోలం, డైజోఫామ్ వంటి మత్తు పదార్థాలతో ఈ మాఫియాలు కల్తీ కల
ఎక్కడ దాచినా ఆబ్కారి అధికారులు పట్టుకుంటుండడంతో ఇక దేవుడే దిక్కనుకుని, పూజా మందిరంలోని దేవుళ్ల చిత్రపటాల వెనక గంజాయిని దాచిపెట్టిన ఒక ఘరానా పాతనేరస్తుడు ఆబ్కారీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. తప్పు చ
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 14ఎక్సైజ్ స్టేషన్లను త్వరలోనే ప్రారంభించనునున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వచ్చేవారంలోనే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నుంచి కానిస్టేబుల్ వరకూ అర్హులైన సిబ్
ఉమ్మడి జిల్లాలో కల్తీ కల్లు ఏరులైపారుతున్నది. కొందరు ముఠాగా ఏర్పడి కల్తీ కల్లును తయారుచేస్తూ పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు. నిషేధిత ఉత్ప్రేరకాల నుంచి తయారుచేసిన కల్లును విక్రయిస్తూ అందినకాడికి దోచుక�
ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం కంటే ముందే రేవంత్ సరారు మందుబాబులకు,మద్యం వ్యాపారులకు మత్తెక్కించే కబురు చెప్పింది. తెలంగాణ గ్రామీణ జిల్లాల్లో 25 కొత్త బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు అనుమతిస్తున్న�
ఉగాది రోజున ప్రతి ఇంటా షడ్రుచుల మిళితమైన పచ్చడిని సేవిస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపే ప్రజలకు రేవంత్ సర్కారు మరో రుచిని చూపెట్టేందుకు సిద్ధమైంది. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో రూ.27,623.36 కోట్ల ఎక్సైజ్ ఆదాయం రా