Telangana | రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం.. సగటున 9 లీటర్లు తాగేస్తున్న ప్రజలుతెలంగాణలో మద్యం ఏరులై పారుతున్నది. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న ప్రభుత్వం ప్రజలతో పనిగట్టుకుని మరీ తాగిస్తున్నది. రా�
నాన్డ్యూటీ పెయిడ్ లిక్కర్పై ఆబ్కారీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ అన్నారు. గురువారం ఆబ్కారీ భవన్లో నిర్వహించిన రం�
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గుడుంబా తయారీ ఒక కుటీర పరిశ్రమగా ఉండేది. గుట్టలు, అటవీ ప్రాంతాలు, వ్యవసాయ బావులు, ఇతర రహస్య ప్రాంతాల్లో గుట్టుగా గుడుంబా తయారు చేసి వి�
ఉమ్మడి వరంగల్ జిల్లాను ఈ నెల 31వరకు గుడుంబా రహిత జిల్లాగా మార్చాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో గంజాయి విక్రయిస్తూ ఓ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు పట్టుబడడం కలకలంరేపింది. ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ దాడుల్లో 6.366 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు పోలీసులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలో�