సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. వయసుతో సంబంధం లేకుండా అందరూ పతంగులు ఎగురవేస్తుంటారు. ఈ పండుగల వేళ పతంగుల ఎగురవేతలో ఎదురుగా ఉన్న దానిని తెంపివేసేందుకు అనేక రకాలు పోటీ పడుతుంటాం.
రాష్ట్రంలో రెజ్లింగ్కు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నామని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఆదివారం హింద్ కేసరి రెజ్లింగ్ పోటీల ముగింపు వేడుకల్లో మంత్ర�
రాష్ట్రంలో బౌద్ధ పర్యాటకం పూర్వ వైభవానికి కృషి చేస్తున్నట్టు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. బుధవారం ఆయన ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ను �
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తలసరి ఆదాయం జాబితాలో మహబూబ్నగర్ జిల్లాకు ఐదో స్థానం దక్కింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలతో పోలిస్తే తలసరి ఆదాయం గణనీయంగా పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడిస్తున్నద�
టీఆర్ఎస్ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఎన్నికల సంఘం ప్రకటించడంతో శుక్రవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబురాన్నంటాయి తెలంగాణ భవన్లో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆ�
: వైద్యులు దైవానికి ప్రతిరూపమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి మ�
అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ మండలం పోతన్పల్లిలో బుధవారం రూ.10లక్షలతో మల్టీపర్పన్ కమ్యూనిటీహాల్, రూ.3లక్షలతో
ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 23 మందికి సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ సంబురాలు అంబురాన్నంటాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జై తెలంగాణ నినాదం మార్మోగింది. జాతీయ పతాకాలను చేతబూని.., తెలంగాణ పాటలతో కూడిన డీజే చప్పుళ్ల మధ్య భారీ ర్యాలీలు చేపట�
ప్రముఖ సినీనటి, మహానటి ఫేం కీర్తిసురేశ్ పాలమూరులో సందడి చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్లాక్టవర్ వద్ద ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్ ఎక్స్టెన్షన్ కౌంటర్లను ఆమె ప్రారంభించారు. ఆమెను చూసేందుకు �
రాష్ట్రంలో కొత్త సచివాలయం పక్కనే ట్యాంక్బండ్ వద్ద 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని
అనంతగిరిలో ఉన్న దాదాపు 275 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసి వారాంతపు ప్రధాన ఆకర్షణగా తీర్చిదిద్దనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. మంగళవారం కోకాపేట ఇంటర్చేంజ్ నుంచి నార్సింగి వెళ్�