గతంలో పీఎం మోదీ పాలమూరు పర్యటనకు వచ్చినప్పుడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాకే ఈ గడ్డపై కాలు పెట్టాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశార�
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పాలమూరు స్థానం నుంచి పోటీ చేసేందుకు తనకు టికెట్ కేటాయించిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటానని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
జమీందారు ల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తి పట్టిన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న అని ఎక్సైజ్, క్రీడా శా ఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఆయన పేదోళ్ల రా జు అని కొనియాడారు. మహబూబ్నగర్ జిల్లా కేంద
జమీందారుల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తిపట్టిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఆయన పేదోళ్ల రాజు అని కొనియాడారు.
రాష్ట్రంలోకి ఇతర రాష్ర్టాల నుంచి మద్యాన్ని అక్రమంగా తీసుకొస్తే పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని అధికారులకు ఆబ్కారీ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. గురువారం సచివాయంలో మంత్రి ఉన్నతస్థాయి సమీక�
పాలమూరు విశ్వవిద్యాలయానికి తెలంగాణ వైతాళికుడు, సంఘ సంస్కర్త సురవరం ప్రతాప్రెడ్డి పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ దృష్టకి తీసుకెళ్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు అట్టహాసంగా సాగుతున్నాయి. ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో మొదలుపెట్టిన సీఎం కప్లో సోమవారం నుంచి జిల
తెలంగాణ వంటి ఉష్ణ మండల ప్రాంతాల్లో పెరిగే తాటి, ఈత, ఖర్జూర, జీరిక, కొబ్బరి వంటి చెట్ల నుంచి కారే తీయటి పానీయం నీరా. ఆల్కహాల్ ఏమాత్రం లేని నీరా ఎన్నో పోషక విలువలు కలిగిన దేశీయ పానీయం.
నీరా కేఫ్ గీతవృత్తిదారుల ఆత్మగౌరవ పతాక అని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. గౌడన్నల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లు వెచ్చించి దీనిని నిర్మించిందని తెలిపారు. గౌడ ఉత్పత్తుల కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి పెద్దపీట వేస్తుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో దేశంలో మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచేలా మౌలిక వసతులు కల్పిస్తున్నామని త�
రాష్ట్రంలోని అన్ని మతాలను ఆదరించే సెక్యులర్ ప్రభుత్వం మాది అని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. అందుకే అందరి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఆదివ�
దివిటిపల్లి వద్ద అమరాన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న లిథియం గిగా ప్యాక్ సెల్ పరిశ్రమతో ఎలాంటి కా లుష్యం ఉండబోదని, వేలాది మందికి ఉపాధి అ వకాశాలు పెరుగుతాయని పరిశ్రమ ఏర్పాటు చే యనున్న సమీప గ్రామాలైన దివిటిప
సర్కార్ బడులకు మహర్దశ పట్టిందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మన ఊరు-మన బడితో పాఠశాలల రూపురేఖలే మారిపోయాయన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రామయ్యబౌళి ప్రాథమిక పాఠశాల, కి�
తెలంగాణలో ప్రపంచస్థాయి పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. నేషనల్ టూరిజం డేను పురసరించుకొని హైదరాబాద్లోని తెలంగాణ పర్యాటక శాఖ కార్యాలయంల�
జిల్లాకేంద్రంలోని అబ్దుల్ ఖాదర్ షా ఉర్సు 21 నుంచి ప్రారంభంకానున్నది. 84వ ఉర్సును పురస్కరించుకొని నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ దర్గాలో ప్రతియేటా నిర్వహించే ఉర్సు వేడుకలో కుల, మతాలకతీతం గా ప్రజల�