వైద్య విద్యలో పోస్ట్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పీజీ 2025ను ఆగస్టు 3న ఒకే షిఫ్ట్లో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు ప్రకటించారు.
నీట్ యూజీ పరీక్ష ఆదివారం జరుగనున్నది. రాష్ట్రంలో 190 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయగా 72,507 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈసారి మూడంచెల భద్రతను ఏర్పాటుచేస్తున్నట్టు చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణారావు వెల్�
ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి మంగళవారం ఉదయం నుంచి ఇన్విజిలేటర్లకు డ్యూటీల కేటాయింపు ఉత్తర్వులు ఇవ్వనున్నారు. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్తర్వులు అందుకున్న వారితో ఆయా కేం
విద్యార్థుల ఏడాది చదువును నిర్దేశించే వార్షిక పరీక్షలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేశాం. ఆరోపణలకు ఆస్కారం లేకుండా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు (నిఘా నేత్రాలు) అమర్చాం. విద్యార్థులు ఎలా�
టెట్ పరీక్షలు నేటి(గురువారం)నుంచి ఈనెల 20వరకు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లోని 92 పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు.
మంచిర్యాల జిల్లాలో మొదటి రోజు గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రతిభ జూనియర్ కళాశాల, శ్రీచైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్ట
గ్రూప్-3 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 17, 18వ తేదీల్లో జరిగే పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో 154 కేం ద్రాలు ఏర్పాటు చేయగా, 50,025 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. కేంద్రా ల వద్ద అభ్యర్థులకు ఇబ్బం�
ఇంటర్, టెన్త్ వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్ని జిలాలల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులకు సూచించారు.
జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాలకు శనివారం నిర్వహంచిన ప్రవేశ పరీక్ష సజావుగా ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,254 మంది విద్యార్థులకు గానూ 12 పరీక్ష కేందాల్రను ఏర్పాటు చేయగా 1,657 మంది హాజరై పరీక�
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ను ఈ నెల 15న నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నేపథ్యంలో గతంలో తక్కువ మార్కులు వచ్చిన వారితోపాటు కొత్తవారికి అవకాశం కల్పించేలా ప్�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 1,07,894 మంది అభ్యర్థులకు గానూ, ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు జరిగిన పేపర్-1కు 87,876 మంది, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పేప�
జూలై 1న జరిగే గ్రూప్-4 పరీక్షకు సమగ్ర ఏర్పాట్లు చేపడుతున్నట్లు రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 70 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించార