రాష్ట్రంలో గ్రూప్-1 సర్వీ సు ఉద్యోగాల భర్తీకి గాను ఆదివారం నిర్వహించిన పరీక్షల ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10.30 నుంచి ఒంటి గంటల వరకు పరీక్ష నిర్వహించగా, సెంటర్ల వద్ద పోలీస్శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి�
పదో తరగతి విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఈ నెల 24 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆయా పాఠశాలలకు కూడా హాల్ టికెట్లను పంపిస్తామని చెప్పారు.
Exams | రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా రెండేండ్ల తర్వాత మొదటిసారిగా ప్రత్యక్షంగా పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద
10, 12 తరగతుల విద్యార్థులకు సీబీఎస్ఈ అనుమతిన్యూఢిల్లీ, అక్టోబర్ 20: పది, పన్నెండో తరగతుల టర్మ్ 1 బోర్డు పరీక్షలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక ప్రకటన చేసింది. వచ్చే నెలలో ప్రార