యూపీలోని మొత్తం 80 లోక్సభ స్థానాల్ని తాము గెలుచుకున్నప్పటికీ, ఈవీఎంలను విశ్వసించబోనని సమాజ్వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. లోక్సభ ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం నిష్పాక్షికతను లోక్సభలో
ఈవీఎంల హ్యాకింగ్ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికలను తిరిగి పేపర్ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలనే డిమాండ్ పెరుగుతున్నది. ఈవీఎంల స్థానంలో తిరిగి బ్యాలెట్ పేపర్లను తీసుకురావాలని పలు పార్టీలకు చెందిన నేతలు
KC Tyagi | లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) అవకతవకలు జరిగాయని, ఈవీఎంల (EVMs) ను ట్యాంపరింగ్ చేశారని వస్తున్న ఆరోపణలపై.. ఎన్డీఏ (NDA) కూటమిలోని మిత్రపక్ష పార్టీ జేడీయూ (JDU) కు చెందిన సీనియర్ నేత కేసీ త్యాగి (KC Tyagi) స్పందించారు.
లోక్సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కౌంటింగ్కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలను ఉటంకిస్తూ న్యూస్ వెబ్సైట్ ‘ది వైర్'లో తాజాగా ప్రచురితమైన ఓ ఆర్టికల్ సంచలనంగా మా�
ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మనుషులు లేదా కృత్రిమ మేధ(ఏఐ)తో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(�
Rahul Gandhi | ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కొంత మేరకు హ్యాక్ చేసే అవకాశాలున్నాయని.. ఈ ఈవీఎంలను వాడకుండా పక్కన పెట్టాలని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గా�
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సామాజిక మాధ్యమాలలో ఆ ఫలితాల మీద చర్చలు నడుస్తున్న తీరును చూస్తుంటే నిర్వేదం వస్తోంది. నవ్వాలో, ఏడ్వాలో కూడా తెలియని పరిస్థితి! 2023లో తెలంగాణలో ఏర్పడిన పరిస్థి�
‘పాచికలు ఆడుదాం రండి’ అని పాండవులను పిలిచిండు దుర్యోధనుడు. పాండవుల పెద్దన్నగా యుధిష్ఠుడు తన పరివారంతో హస్తినకు వెళ్లిండు. పాచికలు ఆడటానికి సిద్ధమై వేదికపై ఆసీనుడయ్యాడు. కౌరవాగ్రజునిగా దుర్యోధనుడు అతన�
ఏపీలో కూటమి గెలుపుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఈవీఎంల ను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించా �
లోక్సభ ఎన్నికల సంగ్రామం ముగిసింది. దాదాపు గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఈ ఎన్నికల పర్వంలో చివరి(ఏడో) దశ పోలింగ్ శనివారం జరిగింది. 8 రాష్ర్టాల్లోని 57 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాత్రి 11.45 గంటల వరకు 61.63 శాతం
Exit Polls | పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులకు, ఆయా రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారం సుదీర్ఘ కాలం సాగడం ఒకెత్తయితే.. ఫలితాల కోసం 19 రోజులుగా నీరిక్షిస్తుండడం మరో ఎత్తవుతున్నది. ఈవీఎంలలో తీర్పు నిక్షిప్తం కాగా, ప్రజ