Bengal Repoll | అసెంబ్లీ ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో సోమవారం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నారు. అయితే పశ్చిమ బెంగాల్లోని ఫాల్తా నియోజకవర్గంలో మే 21న రీపోలింగ�
West Bengal elections: పశ్చిమ బెంగాల్లోని సౌత్ 24 పరగనాస్ జిల్లాలో ఇవాళ 15 పోలింగ్ స్టేషన్ల పరిధిలో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం రీపోలింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 29వ తేదీన జరి�
ఓటింగ్ ప్రక్రియ ముగిసి మే 4న ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేళ పశ్చిమ బెంగాల్లో కొత్త వివాదం ఏర్పడింది. ఎన్నికల సంఘంపై అధికార టీఎంసీ తీవ్ర ఆరోపణలు చేసింది.
West Bengal Elections: బెంగాల్లోని డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని ఫాల్టా పోలింగ్ బూత్లో ఓ ఈవీఎం బటన్కు టేపు వేశారు. ఈ ఘటనపై బీజేపీ ఫిర్యాదు చేసింది. ఒకవేళ ఈవీఎం బటన్లకు టేపు వేసినట్లు ఉంటే, అక్కడ మ
ఎన్నికల ప్రక్రియ పారదర్శకతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై బాంబే హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ముంబైలోని చాందివాలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంలకు ఏప్రిల్ 16, 17 తేదీల్లో డయాగ్నొస్టిక్ టెస్ట�
ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా అభ్యర్థులు ఎవరికైనా ఫలితాలపై అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఎన్నికల కమిషన్ తాజాగా నిర్ణయించింది.
EVMs: ఈవీఎంల పనితీరుపై కర్నాటకలో జరిగిన సర్వేను ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే తిరస్కరించారు. తమ ప్రభుత్వ అనుమతితో ఆ సర్వే జరగలేదన్నారు. ఈవీఎంలపై ఓటర్లు వ్యక్తం చేసిన విశ్వాసాన్ని క
ఈవీఎంల పనితీరుపై ప్రశ్నలు ఎదురవుతున్న దృష్ట్యా ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఎన్నికల్లో మళ్లీ బ్యాలట్ పేపర్ ప్రవేశపెట్టాలని మంగళవారం లోక్సభలో విపక్ష సభ్యులు గట్టిగ
జూబ్లీహిల్స్-61 అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) కాలిపోయిన మెమొ రీ, మైక్రో కంట్రోలర్ను తనిఖీ చేసి ధ్రువీకరించాలంటూ అభ్యర్థుల నుంచి ఏ ఒక రాతపూర్వక �
Truck Loaded with EVMs | బీహార్లోని ఒక కౌంటింగ్ కేంద్రంలో లారీలు కనిపించాయి. దీంతో ఈవీఎంలను వాటిలో తీసుకువచ్చినట్లు ఆర్జేడీ ఆరోపించింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు విమర్శించింది. దీనికి సంబంధించి ఒక వీడియో �
EVMs Color Photos: ఈవీఎంలపై తొలిసారి కలర్ ఫోటోలను ప్రచురించనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల
భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) స్థానంలో పూర్వపు పద్ధతిలో పేపర్ బ్యాలెట్ విధానం ప్రవేశపెట్టాలనే డిమాండ్ ఏటేటా ఊపందుకుంటున్నది. 2004 వేసవి పార్లమెంట్ ఎన్నికల నుంచీ దేశవ్యాప్తంగా ఎన