భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) స్థానంలో పూర్వపు పద్ధతిలో పేపర్ బ్యాలెట్ విధానం ప్రవేశపెట్టాలనే డిమాండ్ ఏటేటా ఊపందుకుంటున్నది. 2004 వేసవి పార్లమెంట్ ఎన్నికల నుంచీ దేశవ్యాప్తంగా ఎన
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) హ్యాకింగ్ చేయడం చాలా సులభమని, మళ్లీ ఎన్నికల్లో బ్యాలట్ పత్రాలను ఉపయోగించడంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బర్�
Congress vs Omar Abdullah | ఈవీఎంలపై కాంగ్రెస్ తీరును తప్పుబట్టిన జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాపై ఆ పార్టీ ఎదురుదాడి చేసింది. సీఎం అయిన తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించిన సమస్యలపై ఆయన వైఖరి మారిందని కాంగ్రెస్ విమర�
ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ తరచూ విమర్శలు చేయడాన్ని ఇండియా కూటమి నేత, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తప్పుబట్టారు. ఓటింగ్ పద్ధతిని ప్రశ్నించడంలో స్థిరంగా ఒక విధానానికి కట్టుబడి ఉండాలని, గ�
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రానప్పుడు మాత్రమే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (ఈవీఎం)పై ప్రశ్నించడం తప్పని అన్నారు. ఓటింగ్ యంత్రాంగంపై నమ్మ�
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై దేశ వ్యాప్తంగా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న క్రమంలో తమకు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపరే కావాలంటూ మరో గ్రామం డిమాండ్ చేసింది.
ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై సోలాపూర్ జిల్లాలోని మర్కడ్వాడి గ్రామ ఓటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎం ఓటింగ్పై అపనమ్మకం వ్యక్తం చేస్తూ గ్రామంలో ఈసారి బ్యాలెట్ పేపర్ ద్వారా మ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం) ఫ్రీక్వెన్సీని ఐసొలేట్ చేయడం ద్వారా ఆ యంత్రాన్ని హ్యాక్ చేస్తానని చెప్పిన సయ్యద్ షుజపై ఎన్నికల సంఘం (ఈసీ) ఫిర్యాదు మేరకు ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చ�
BJP-Congress | ఈవీఎంలపై అనుమానాలు ఉంటే, వాటితో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాజీనామా చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా డిమాండ్ చేశారు.
Mallikarjun Kharge | ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లతో ఓటింగ్లో అవకతవకలు జరుగుతున్నాయని, వాటికి బదులుగా ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్స్నే వినియోగించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన అభి
Ravi Shankar Prasad | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (MVA) ఓటమికి ఈవీఎంల (EVMs) ట్యాంపరింగే కారణమని ఆ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. కూటమిలో భాగమైన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) కూడ