దేశ సమగ్రత, ఐక్యతను పెంపొందించుటకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో శుక్రవారం సర్దార్ వల్లబాయ్ పటేల్ చిత్రపటానికి అదనపు �
బిచ్కుంద, జుక్కల్ : ప్రతీ ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా తెలంగాణ ఉప పీఠం జుక్కల్ మండలంలోని దోస్ పల్లి (బంగారు పల్లి), గ్రామం నుండి జుక్కల్ మండల కేంద్ర
గంజాయి రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గితే అన్నారు. మండలంలోని సీతారాం నాయక్ తండాలో దూమ నాయక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘యువత మార్పు- సత్ కార్యాచరణ’ �
సైగల భాష అందరూ నేర్చుకోవాలని, ప్రపంచమంతా యూనివర్సల్ గా ఒకే సైన్ లాంగ్వేజ్ ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. అంతర్జాతీయ సైన్ లాంగ్వేజి వారోత్సవాలు ఈనెల 22 నుండి 28 వరకు నిర్వహించనున్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన వారిని సదాశయ ఫౌండేషన్ వారు ఆదివారం గ్రీన్ గణపతి అవార్డు అందజేశారు. సదాశయా ఫౌండేషన్, పోత్కపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రీన్ గణపతి అవార్డ్స్
సమాజ సేవలో ప్రతీ ఒక్కరూ ముందుండాలని, జమాతే ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షుడు సోహెద్ అహ్మద్భన్ పిలుపునిచ్చారు. ఆ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం నగరంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. జగిత్యాల పట్టణంలో సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసంలో ఆదివారం శాశ్వత బియ్యం దాతల �
ర్షాకాలం వచ్చిందంటే చాలు.. అధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు ఓ కన్నేయాల్సిందే. అధికారులు వెళ్లే వరకు వారూ బిక్కుబిక్కుమంటూ గడపటమే. తిమ్మాపూర్ మండలంలోని నేదునూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అనుబంధంగా ఉండే గ�
ప్రతీ ఒక్కరు తాగునీటి విషయంలో పరిశుభ్రత పాటించాలని మిషన్ భగీరథ ఎస్ఈ రాములు అన్నారు. మండలంలోని బేతిగల్ గ్రామంలో వైరల్ ఫీవర్, జాండీస్ వ్యాధితో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా మిషన్ భగీరథ ఎస్ఈ రాములు శుక్రవారం
మాదక ద్రవ్యాల వినియోగం సామాజిక, మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తుందని మత్తుపదార్థాలు సమాజంలో వినాశకరమైన ప్రభావాన్ని చూపుతున్నాయని, వాటి నిర్మూలన కోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలని కమ్యూనిటీ ప్రొటెక్షన్ అధ�
రాష్ట్ర మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర నేత కొప్పుల ఈశ్వర్ అందరివాడు కావడం వల్లే ఆయన వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన వారిలో ఒకరని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్, జిల్లా సహకార సంఘ�
ఆన్ లైన్ మోసాలపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, యాంటి డ్రగ్స్ పై అవగాహన కలిగి మెదలుకుంటే జీవితాలు బాగుపడుతాయని పెద్దపల్లి షీ టీం మెంబర్ స్నేహలత అన్నారు. పెద్దపెల్లి మండలం పెద్దకల్వలలో గల నోబెల్ హై స్�
పాలకుర్తి మండల కేంద్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి, గ్రామ అభివృద్ధికి ప్రతీ ఒక్కరం సహకరించుకోవాలని మక్కాన్ సింగ్ సేవా సమితి అధ్యక్షురాలు మనాలి ఠాకూర్ అన్నారు. మండల కేంద్రంలోని మహిళా సంఘాలతో కల
పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే అన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా డీఎఫ్వో బాలమణి, విద్యార్థులు,అధికా�
ప్రతీ ఒక్కరూ లింగ వివక్షను వ్యతిరేకించాలని చెల్పూర్ వైద్యాధికారి డాక్టర్ మధూకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని చెల్పూర్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మధుకర్ ఆధ్వర్యంలో చ�