Bodrayi | ఏటూరు నాగారం, జూన్ 13: ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో శనివారం బొడ్రాయి 13వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బొడ్రాయి ప్రతిష్టించి 13 సంవత్సరాలు కావస్తున్నా నేపథ్యంలో వేడుకలను చేపట్టారు.
రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొని గోల్డ్ సిల్వర్ మెడల్ సాధించిన క్రీడాకారులను శుక్రవారం ఉదయం ఏటూరునాగారంలోని (Eturnagaram) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో వాకర్స్ అసోసియేషన్ తరపున సన్మా�
గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గ్రామసభల ద్వారా పరిష్కరించుకోవాలని ఏటూరు నాగారం (Eturnagaram) ఎస్ఐ తాజుద్దీన్ కోరారు. ఏటూరు నాగారం మండలంలోని రాంనగర్, రామన్నగూడెంలో గ్రామ సభలు నిర్వహించారు.
ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలంలో (Eturnagaram) కుండపోతగా వర్షం కురిసింది. బుధవారం తెల్లవారు జామున ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి.
FASTag Check Post | ఏటూరు నాగారంలోని అటవీశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న చెక్పోస్ట్ వద్ద ఫాస్టాగ్ను ఇవాళ ప్రారంభించారు. టెక్నాలజీ పెరగడంతో అటవీ శాఖ అధికారులు మాన్యువల్ వసూళ్లను నిలిపేసి.. ఏకంగా ఫాస్టాగ్ ప్రారంభించా
రోజువారీ అలవాటులో భాగంగా సోమవారం దినపత్రిక చేతిలోకి తీసుకోగానే పతాకవార్తగా తుపాకుల మోత కంటపడింది. ఏటూరునాగారం అడవుల్లో ఏడుగురికాల్చివేత దుర్వార్తను చదవాల్సి రావడం బాధాకరం. పదేండ్ల కిందట ప్రతి ఉదయం మో�
హనుమకొండ (Hanamkonda) జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. మండలంలోని పెంచికల్పేట శివారులో వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది.
ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో గిరిజన గురుకులాల జోనల్ స్థాయి క్రీడలు షురువయ్యాయి. స్థానిక గిరిజన గురుకుల బాలుర క్రీడా పాఠశాలలో శుక్రవారం పోటీలను ఐటీడీఏ పీవో అంకిత్ ప్రారంభించారు.
హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితులపై ఏటూరు నాగారంలో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా ఎలాం
CM KCR | గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. అధిక వానలతో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా హనుమకొండ నుంచి రోడ్డు మార్గాన ఏటూరునాగారం బయలు దేరారు.
Eturnagaram | ములుగు జిల్లా ఏటూరునాగారంలో (Eturnagaram) రోడ్డు ప్రమాదం జరిగింది. ఏటూరునాగరం వద్ద 163 జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన లారీ.. కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే
హైదరాబాద్ : ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని తీగలవాయి కాలనీలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయింది. తీగలవాయి కాలనీకి చెంది