ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతులను అక్రమంగా అరెస్టు చేశారని, వారిని పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకుంటారా..? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ నిలదీశారు. సోమవారం
రాజోళి మండలం పెద్ద ధన్వాడకు చెందిన మరియమ్మ ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దని నిరసనలో పాల్గొన్నది. అక్కడి ఫ్యాక్టరీకి చెందిన బౌన్సర్లు ఈమెపై దాడి చేయడంతో తలకు బలమైన గాయమైంది.
‘మార్పు’ అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంతకంటే మించి ఏమున్నది గర్వకారణం? రోజుకో కూల్చివేత... వారానికో బలవంత భూసేకరణ తప్ప! ఇది నిజం. పట్టణం, పల్లె అనే తేడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం బడుగుల
‘ప్రజా నాయకుడైన మాజీ మంత్రి హరీశ్రావును విమర్శించే స్థాయి ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్కు లేదు.. సీఎం మెప్పుకోసమే హరీశ్రావుపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు’ అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన�
గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులో బుధవారం ఇథనాల్ ఫ్యా క్టరీ పనులను రైతులు అడ్డుకున్న ఘటన తెలిసిందే.. ఈ ఘటనలో కంపెనీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారన్న యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు 40 మంది రై
‘రైతులను కొట్టు.. కమీషన్లు పట్టు’ అన్నట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో పోలీసులు, ఇథనాల్ ఫ్యాక్టరీ బౌన్స
జోగుళాంబ గద్వాల జిల్లాలోని రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దం టూ చేపట్టిన నిరసనలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇథనాల్ కంపె నీ యాజమాన్యంతో కుమ్మక్కై రైతులపై దండయాత్ర చేయడంతోపాటు కేసులు పెట్టి రిమాండ్కు తరలించినా ఇథనాల్ కంపెనీ పూర్తిగా రద్దయ్యే వరకు పోరాటం కొనసాగించేందుకు 12 గ్రామాల రైతులు పక్కా ప్రణాళికతో ము�
హైదరాబాద్, జూన్ 5 (నమస్తేతెలంగాణ) జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి మండలం పెద్ద ధన్వాడ (Pedda Dhanwada) గ్రామ శివారులో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ పర్రిశమ(Ethanol Factory)ను వెంటనే ఉపసంహరించు కోవాలనితెలంగాణ రైతు సంఘం ర్రాష�
Harish Rao | బీద రైతుల కడుపుకొట్టి, బడా పారిశ్రామిక వేత్తలకు భూములను కారుచౌకగా కట్టబెట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వ
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో పచ్చని పొలాలను విధ్వంసం చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యులు నిర్మించతలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీపై (Ethanol Factory) స్థానిక రైతులు తిరగబడ్డారు.
పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ మంట రేపింది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పనులు మొదలు పెట్టగా.. రై�
పచ్చని పొలాల మధ్య చిచ్చు పెట్టే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దు అని అడిగితే బౌన్సర్లతో దాడులు చేయిస్తారా.. అని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం రాజోళి మండలం పెద్ద ధన్వా�
తుంగభద్ర నది సమీపంలో పచ్చని పైర్లతో కళకళలాడే పచ్చని పొలాలు, పొలాల్లో పచ్చని పైర్లు, ఇప్పుడిప్పుడే పంటలు బాగా పండి రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతున్న తరుణంలో పచ్చని పల్లెల్లో ఇథనాల్ కంపెనీ నిర్మాణం రైతు�
గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నా.. యాజమాన్యం యథేచ్ఛగా పనులను మొదలుపెట్టడం వెనుక కాంగ్రెస్ పార్టీ పెద్దల అండదండలే కారణమని తెలంగాణ ర�