ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నాలుగు గ్రామాల ప్రజలు చేపట్టిన ఆందోళనతో నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం అట్టుడుకుంది. దిలావర్పూర్, గుండంపెల్లి, బన్సపెల్లి, సముందర్పెల్లి గ్రామాలకు చెందిన ప్రజ�
తుంగభద్ర నది తీరంలో ఏర్పాటు చే స్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయిస్తామని అలంపూర్ మాజీ ఎ మ్మెల్యే సంపత్కుమార్తో ప్రకటింపజేయించాలని బీఆర్ఎస్వీ జి ల్లా నాయకుడు కుర్వ పల్లయ్య కాంగ్రెస్ నాయకులను �
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు సమస్యల సెగ తగులుతున్నది. ఇప్పటికే నిర్మల్ జిల్లాలోని చాలా చోట్ల రైతులు తమ సమస్యలను పరిష్కరించే వరకు సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించేది లేదని ప్రకట�
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతుల పై రైతులకు అండగా బీఆర్ఎస్ పోరాటం చే స్తుందని, పచ్చని భూములను ఎడారులుగా మార్చే ఫ్యాక్టరీ అనుమతులపై అసెంబ్లీలో నిలదీస్తానని అలంపూర్ ఎమ్మెల్యే విజ�
Gadwala | ప్రజల ప్రాణాలను కబలించే ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol factory) అనుమతులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం గేటు ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు.
ప్రజల ప్రాణాలను కబలించే ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులను ప్రభుత్వం వెంటనే రద్దు చేసి రాజోళి మండలంలో పెద్ద ధన్వాడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కాపాడాలని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య డిమాం�
మండలంలోని పోతారం గ్రామశివారులో ఏర్పాటు చేసే ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని గ్రామస్తులు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డిని కోరారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించే స్థలాన్ని ఆయన కంపెనీ ప్రతినిధ
‘ వరి, మక్క లాంటి బయో ఉత్పత్తుల ఆధారంగా నిర్మించే ఇథనాల్ ఫ్యాక్టరీతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అనర్థాలు కలుగుతాయని అవగాహనలేనివారు చెప్పే మాటలను నమ్మద్దు. భయభ్రాంతులకు గురై ఆందోళన చెందవద్దు’ అని జగిత్యాల జి
Ethanol Factory | జగిత్యాల జిల్లా(Jagtial district) ధర్మపురి నియోజకవర్గంలో ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol Factory) ఏర్పాటు వల్ల స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) తెలిపారు
Minister KTR orders to set up ethanol industry in Stambhampally | ధర్మపురి నియోజకవర్గంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. స్తంభంపల్లిలోని చిన్నపాటిగుట్ట బోళ్ల వద్ద పరిశ్రమను నెలకొల్పేందుకు మంత్రి కేటీఆర్ నిర్ణయించి, ఆ �
బోధన్, డిసెంబర్ 1: ఇతర పంటల సాగు అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో చెరుకు రైతులను ఆదుకొనేందుకు చెరుకు ఆధారిత ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నదని నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ ష�