రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల నియోజక వర్గానికి పల్లే దవాఖానలు మంజూరయ్యాయని, పల్లె దవాఖానాల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
రామగిరి మండలం రత్నాపూర్ పరిధి మేడిపల్లి శివారు లోని భూముల స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూశాఖ అధికారులు పోలీసుల సహాయంతో అక్కడి పాట్టడారులైన రైతుల ఇండ్లకు బుధవారం నోటీసులు అటించారు. దీంతో గ్రామంలో ఉద్ర�
హుజురాబాద్ మండలం సిర్సపల్లి శివారులో డంపింగ్ యార్డ్, విద్యుత్ ఉత్పత్తి కర్మాగార ఏర్పాటును తక్షణమే విరమించుకోవాలని కరీంనగర్లో జరిగిన ప్రజావాణిలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, గ్రామస్తులు కలిసి సోమవారం కలె�
రామగుండం మండల కేంద్రంలోని హౌజింగ్బోర్డుకాలనీలో నూతనంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు కోసం క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు రామకుమార్, వెంకటేశ్వర్లు, గౌస్, శ్రీలత సర్వే చేపట్టారు. హౌసింగ్ బోర్డు కాలనీ పిల�
Flexi controversy | గంగాధర మండలంలో గత రెండు రోజులుగా సాగుతున్న ఫ్లెక్సీ వివాదం ముగిసింది. గంగాధర మండలంలోని మధురానగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొత్త జయపాల్ రెడ్డి ఫోటోతో కూడిన ఫ్లెక్సీని గట్టుభూత్కూర్ మా�
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్లు) పదవీ కాలం ఈనెల 14వ తేదీతో ముగుస్తోంది. వారి పదవీ కాలాన్ని పొడిగిస్తారా, లేక ప్రత్యేకాధికారుల పాలన తీసుకువస్తారా అనే చర్చ జరుగుతున్నది. ఏడాది క్రితం గ్రామ పం�
వేసవి కాలం ప్రారంభమైన దృ ష్ట్యా వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు జిల్లా అటవీశాఖ అధికారులు చర్య లు చేపట్టారు. రోజురోజుకూ ఎండలు ముదురుతున్న నేపథ్యంలో వాటికి ప్రాణా పాయం లేకుండా వికారాబాద్ రేంజ్తోపా�
నిర్మల్ జిల్లాలో వరి పంట కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వానకాలం సీజన్కు సంబంధించి 1,37,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం 199 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు
Bharat Jagruthi | వివిధ దేశాలలోని ప్రవాస భారతీయుల సంక్షేమానికి, సాంస్కృతిక పరిరక్షణకు పాటు పడుతున్న భారత జాగృతి(Bharat Jagruthi ) సంస్థ ఇటలీ శాఖను ప్రకటించింది.
Boinapally Vinod Kumar | విభజన చట్టం ప్రకారం కేంద్రం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటయ్యే వరకు పోరాటం చేయవలసిన అవసరముందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ( Boinapally Vinod Kumar) అన్నారు.
Minister Talasani | ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉంచడానికి వార్డు కార్యాలయాలను (Ward Offices)నెలకొల్పామని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani) పేర్కొన్నా�
మండల పరిధిలోని డీ.ధర్మారం గ్రామంలో పోచమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. సీఎం ఓఎస్డీ రాజశేఖర్రెడ్డి కుటుంబసభ్యులు తమ ఇంటి బోనంతో గ్రామంలోని నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయ