నాటి నుంచి నేటి వరకు ఆలయాలు మానవాళి ప్రశాంతతకు నిలయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని రాజపేట గ్రామంలో రాజరాజేశ్వరి, ఆంజనేయ, బొడ్రాయి, నవగ్రహ విగ్రహ ప్ర�
అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బాటసింగారం గ్రామంలో శ్రీ వాసవీసాయి, శ్రీ భూనీళాసమేత శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూరు గ్రామంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తున్నది. దేవనపల్లి వంశీయుల ఇలవేల్పు శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నూతన ఆలయ ప్రారంభోత్సవంలో భాగం�
సీఎం కేసీఆర్ | ప్రపంచ వ్యాప్తంగా ఐదు దేశాలలో పీవీ విగ్రహాలని స్థాపించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహ ఖర్చులు అన్నీ ప్రభుత్వమే భరిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
కేటీఆర్ | తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించి విస్తృత స్థాయి సమావేశం ఈరోజు టియస్ఐఐసి కార్యాలయంలో జరిగింది.
ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి | జడ్చర్ల ప్రభుత్వ దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేయబోయే 20 పడకల కొవిడ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మా రెడ్డి పరిశీలించారు.
కలెక్టర్ సంగీత సత్యనారాయణ | జిల్లాలో కరోనా బారిన పడిన గర్భిణుల చికిత్స, డెలివరీ కోసం దవాఖాన ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు.