Errolla Srinivas | మెదక్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగపూర్ గ్రామంలోని ఎర్రోళ్ల శ్రీనివాస్ నివాసానికి చేరుకున్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులన�
బీఆర్ఎస్ నేత, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి విజ్జయ్య గురువారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్లో అనారోగ్యంతో మరణి
KCR | తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ తండ్రి ఎర్రోళ్ల విజ్జయ్య మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఓట్ చోర్ అంటూ దేశమంతా తిరుగుతున్నారని, ఆయన పార్టీకే చెందిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి జాబ్చోర్గా మారారని, ఆయన నిరుద్యోగుల చీటర్ అయ్యారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్
ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి ఉపన్యాసాలు దంచే ముందు, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పాపాలను గుర్తు చేసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కాంగ్రెస్ నేతలకు హి
Errolla Srinivas | ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి ఉపన్యాసాలు ఇచ్చే ముందు, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పాపాలను గుర్తుచేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ సూచిం
‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గాలికొదిలి శవాలు మాయం చేసే రాజకీయాలు నడుపుతున్నది. సిగాచి పరిశ్రమ యాజమాన్యంతో చీకటి ఒప్పందం కుదుర్చుకొని మృతుల కుటుంబాలకు పరిహారం ఎగ్గొట్టేందుకు కాంగ్రెస
రాష్ట్ర కాంగ్రెస్లో రెండు కమిటీలు ఉన్నాయని, ఒకటి మహేశ్కుమార్గౌడ్ నేతృత్వంలోని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అయితే, మరొకటి సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని అబద్ధాల ప్రచార కమిటీ అని రాష్ట్ర ఎస్సీ,
కాంగ్రెస్ పాలనలో నీళ్ల కోసం ప్రజలు కన్నీళ్లు పెట్టుకునే దుస్థితి దాపురించిందని.. ఇదేనా కాంగ్రెస్ సర్కారు చెప్పుకునే ప్రజాపాలన అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు.