ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీని నిరుద్యోగులు నిలదీస్తరనే ఆయన రాక సందర్భంగా సర్కార్ నిర్బంధకాండకు దిగిందని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు.
సీ ఎం రేవంత్రెడ్డి మెప్పు కోసం కేసీఆర్ పాలనపై రాజకీయ విమర్శలు చేసిన విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి.. తన పేరును ఎనుముల మురళిగా మార్చుకుంటే బెటర్ అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్�
సోషల్ మీడియాలో వీడియో క్లిప్పులు షేర్ చేసినందుకు బీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఫోన్చేయ�
తెలంగాణకు ఫిబ్రవరి 1 బ్లాక్ డే అని, కాంగ్రెస్ వికృత చేష్టలకు నిరసనగా నల్ల అంగీలు వేసుకొని నిరసన తెలిపామని ఎస్పీ, ఎస్టీ కమిష న్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ చెప్పారు.
మాజీ మంత్రి హరీశ్రావుపై రాష్ట్రప్రభుత్వం చేసిన ఫోన్ట్యాపింగ్ ఆరోపణలు నిరాధారమనే విషయం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తేటతెల్లమైందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
Errolla Srinivas | నల్లమల బిడ్డను అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి అయిన తరువాత పాలమూరు జిల్లాకు ఏం చేశావో సమాధానం చెప్పు అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం దాచిపెట్టిన అన్ని జీవోలను నాలుగు వారాల్లోపు బహిర్గతం చేయాలని, పబ్లిక్ డొమైన్లో ఉంచాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని బీఆర్ఎస్ నేత, మాజీ
లైంగికదాడితో ప్రాణాలు కోల్పోయిన గురైన దళిత యువతి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 48 గంటల్లో తక్షణ సాయం అందకుంటే డిప్యూటీ సీ�
రాష్ట్రంలో కాంగ్రెస్ చెప్పిన ప్రజాపాలన కరప్షన్.. కలెక్షన్.. క్రైమ్లాగా కొనసాగుతున్నదని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణభవన్లో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్�
Errolla Srinivas | రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అంతా అవినీతిమయం అయ్యిందని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్, కాంగ్రెస్ అంటే క్రైమ్ అ�
రాష్ట్రంలో రేవంత్రెడ్డి సర్కారు పలువురిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించడాన్ని సవాలు చేస్తూ ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
దోపిడీదారులు, అక్రమార్కులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సర్కారుకు సలహాదారులుగా పెట్టుకున్నారని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు.