వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో దుర్మార్గాలు, అరాచకాలు, హామీల ఎగవేతలు తప్ప, రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీలేదని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎత�
Errolla srinivas | నువ్వు ఏ గడ్డ మీద పుట్టినవో.. మేం అదే గడ్డమీద పుట్టినం. పార్లమెంట్ మెంబర్వి నువ్వు.. వార్డ్ మెంబర్ కంటే అధ్వాన్నంగా మాట్లాడుతున్నవ్. ఏం సంస్కారం నీది..? అని ఎర్రోళ్ల శ్రీనివాస్ నిజామాబాద్ బీజేప
ఆయుష్ పీజీ, హౌస్ సర్జన్ల స్టైపెండ్ను పెంచాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం ఇందిరాపార్క్ వద్ద ఆయుష్ పీజీ, హౌస్ సర్జన్లు చేసిన ధర్నాకు ఆయన సంఘీ�
షార్ట్కట్ పద్ధతిలో ముఖ్యమంత్రి అయిన రేవంత్రెడ్డి, సీఎం కుర్చీ హుందాతనాన్ని కాపాడకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నడు. రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం పరితపిస్తూ హార్డ్వర్క్ చేస్తున్న హరీశ్రావు క్ష�
All GO's Public Domain | హైదరాబాద్: ప్రజా పాలన అని చెప్పుకొంటున్న ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ అన్ని జీవోలను బహిర్గతం చేయడం లేదని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు.
కరువు పరిస్థితుల్లో రైతులకు సాగునీరివ్వాలని కోరిన సీనియర్ ఇంజినీర్లను దూషించడం సీఎం రేవంత్రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు.
‘వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను మళ్లించి రైతుల గోస తీర్చాలన్నదే బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్రావు ఆరాటం. అందుకే మూడు నెలలు ఇరిగేషన్ మంత్రిగా అవకాశమిస్తే చేసి చూపుతానని సవాల్ విసిర
‘అబద్ధ్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజాపాలనను ఏనాడో గాలికొదిలేసి రాష్ట్రంలో పర్సంటేజీల పాలనను కొనసాగిస్తున్నది’ అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సభ్యత్వ �
Errolla Srinivas | అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని అమెరికాలో హరీశ్రావు ప్రకటిస్తే తెలంగాణలో కాంగ్రెస్ నేతల కూసాలు కదులుతున్నాయని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ఫ్యూచర్ స�
కాంగ్రెస్ 28 నెలల పాలనలో ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి 28 స్కామ్లకు పాల్పడ్డారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు.
Errolla Srinivas | కాంగ్రెస్ ప్రభుత్వంలో విడుతల వారిగా దోచుకునే బ్యాచ్ తయారైందని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టరు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు.