స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారనే భయంతోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంటూ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి డ్రామాలు ఆడారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. శుక్రవారం హ నుమ
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమని, ప్రజలు తరిమికొడతారనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంటూ డ్రా మాలు ఆడారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు.
బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్రెడ్డి డ్రామాలాడుతున్నాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. గురువారం పాలకుర్తి, తొర్రూరులోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో బా కీ కార్డులను విడుదల చేయడంతోపాట�
‘సీఎం రేవంత్రెడ్డి నా శిష్యుడే.. కానీ బ్రోకర్ రాజకీయాలు చేస్తున్నడు. పెద్ద దొంగ. ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలతో కాలం నెట్టుకొస్తున్నడు’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తాడు. ‘అక్రమంగా డబ
చట్టపరంగా చెల్లని జీఓ తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయాలని చూస్తోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలం�
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం గా నిలిచే దసరా పండుగను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు సంబురంగా జరుపుకొన్నారు. పాలపిట్ట దర్శనం అనంతరం జమ్మి చెట్ల వద్ద పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య శమీ పూజ చేశారు.
చెల్లని జీవో తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికలను ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. జనగామ జిల్లా దేవరుప్పుల, మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర �
‘కాంగ్రెస్ ప్రభు త్వం వల్లే నాకీ కష్టం.. నష్టం.. మంచంల పడ్డ నన్ను దవాఖానల సుట్టూ నా తిప్పుతున్నరు. ఈ గోస మరెవరికీ రాకూడ దు’ అంటూ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సూర్యతండాకు చెందిన మునావత్ మాం జ్యానాయక్ ఆవే
కాంగ్రెస్ పాలనపై ప్రజలు విరక్తి చెందారని.. ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా తగిన బుద్ధి చెప్పేందుకు వారు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం పెద్దవంగరలోని బీఆర్ఎస్ పార్ట�
Errabelli Dayakar Rao | ఎర్రబెల్లి దయాకర్ రావు పర్వతగిరి మండల కేంద్రంలోని కల్లెడ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రానికి వెళ్లారు. అక్కడ రైతుల దీనస్థితిని చూసి చలించిన ఎర్రబెల్లి.. అధికారులకు ఫోన్ చేసి రైతుల సమస్యను వివ�
కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని రాష్ట్రంలోని రైతులు కన్నీళ్లతో కష్టాల సాగు చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రైతుల అవసరాలకనుగుణంగా యూరియా పంపిణీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ మం�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం మోసపూరిత మైనదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. పర్వతగిరి మండలంలోని కల్లెడలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ విసృ్తతస్థాయి సమా�
సీఎం రేవంత్రెడ్డి, మంత్రులకు యూరియా గోస పట్టదా.. అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించా రు. ఆదివారం ఐనవోలు మండలంలోని వెంకటాపురం గ్రామం నుంచి ధర్మసాగర్ మండలం మల్లక్పల్లి, ధర్మాపూర్ మీదుగా �