ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం అనుమతించారు. ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్పై తదుపరి చ�
కేసీఆర్ హయాంలో తెలంగాణ జీఎస్టీ వృద్ధి రేటు +33%తో దేశంలోనే నంబర్ వన్గా దూసుకెళ్తే, రేవంత్రెడ్డి పాలనలో మైనస్ 5 శాతానికి పడిపోయిందని ఆర్థిక శాఖ మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
మొంథా తుపాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయని, ప్రతి రైతుకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రా�
రైతుల కోసం వెలమ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ మం త్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం హనుమకొండ హంటర్ రోడ్డులోని వెలమ సంక్షేమ సంఘం భవనంలో సంఘం ఉమ్మడి వరంగల్ జి
పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు శుక్రవారం పున్నేల్ క్రాస్ వద్ద ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస�
కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారనే భయంతోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంటూ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి డ్రామాలు ఆడారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. శుక్రవారం హ నుమ
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమని, ప్రజలు తరిమికొడతారనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంటూ డ్రా మాలు ఆడారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు.
బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్రెడ్డి డ్రామాలాడుతున్నాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. గురువారం పాలకుర్తి, తొర్రూరులోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో బా కీ కార్డులను విడుదల చేయడంతోపాట�
‘సీఎం రేవంత్రెడ్డి నా శిష్యుడే.. కానీ బ్రోకర్ రాజకీయాలు చేస్తున్నడు. పెద్ద దొంగ. ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలతో కాలం నెట్టుకొస్తున్నడు’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తాడు. ‘అక్రమంగా డబ
చట్టపరంగా చెల్లని జీఓ తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయాలని చూస్తోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలం�
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం గా నిలిచే దసరా పండుగను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు సంబురంగా జరుపుకొన్నారు. పాలపిట్ట దర్శనం అనంతరం జమ్మి చెట్ల వద్ద పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య శమీ పూజ చేశారు.
చెల్లని జీవో తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికలను ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. జనగామ జిల్లా దేవరుప్పుల, మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర �
‘కాంగ్రెస్ ప్రభు త్వం వల్లే నాకీ కష్టం.. నష్టం.. మంచంల పడ్డ నన్ను దవాఖానల సుట్టూ నా తిప్పుతున్నరు. ఈ గోస మరెవరికీ రాకూడ దు’ అంటూ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సూర్యతండాకు చెందిన మునావత్ మాం జ్యానాయక్ ఆవే