కష్టకాలంలో ప్రజలతో నిలిచేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని ఈదులకుంట తండా, భోజ్య తండా, పెద్దమంగ్య తండా, హచ్చు త
కష్టకాలంలో ప్రజలతో నిలిచేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. ఆదివారం ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఈదులకుంట తండా, భోజ్య తండా, పెద్దమంగ్య తండా, హచ్చ�
రేవంత్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాయపర్తి మండలంలోని బంధన్పల్లి, అవుసులకుంటతండా, గట్టికల్, కొండాపురం, సన్నూరు, వెంకటేశ్వరపల్లి, జయరాంతండా(ఎస్), ఎర్రక�
ఉమ్మడి వరంగల్, మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ గూటికి వలసల జోరు కొనసాగుతున్నది. గురువారం మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు. సింగి�
సీఎం రేవంత్రెడ్డి దుందుడుకు చర్యలతో కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం పాలకుర్తిలో తొర్రూరు(జే), శాతాపురం గ్రామాలకు చెందిన కాం
అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం తొర్రూరు మండలంలోని నాంచారిమడూర్ గ్రామంలో కాంగ్రెస్ నేత మూల ఉపకర్ రెడ్డి, ఇమ్మడి రాము, ఇమ్మడి రమేశ్�
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలనే స్థానిక ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్ర్తాలుగా చేసుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు.
కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలనే ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్ర్తాలుగా వాడుకోవాలని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పార్టీ శ్రేణులకు సూచించారు. ఆదివారం ఆయన రాయపర్తి మం�
ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై స్థానిక కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. దేవరుప్పుల, పాలకుర్తి, తొర్రూరులో కా ర్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మా ట్�
కాంగ్రెస్ పార్టీ బోగ స్ హామీలను ప్రతి కార్యకర్త స్థానిక ఎన్నికల్లో గడపగడపకూ ప్రచారం చే సి ఎండగట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. గురువారం ఐనవోలు, వర్ధన్నపేట, హసన్పర్తిలో నిర�
‘బీసీలను మోసం చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక దుర్మార్గుడి చేతిలో రాష్ట్రం నాశనం అవుతున్నది. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అన్ని గ్రామాల్లో గెలిచేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి’ అని మాజీ మ�
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం అనుమతించారు. ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్పై తదుపరి చ�
కేసీఆర్ హయాంలో తెలంగాణ జీఎస్టీ వృద్ధి రేటు +33%తో దేశంలోనే నంబర్ వన్గా దూసుకెళ్తే, రేవంత్రెడ్డి పాలనలో మైనస్ 5 శాతానికి పడిపోయిందని ఆర్థిక శాఖ మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
మొంథా తుపాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయని, ప్రతి రైతుకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రా�