కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని రాష్ట్రంలోని రైతులు కన్నీళ్లతో కష్టాల సాగు చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రైతుల అవసరాలకనుగుణంగా యూరియా పంపిణీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ మం�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం మోసపూరిత మైనదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. పర్వతగిరి మండలంలోని కల్లెడలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ విసృ్తతస్థాయి సమా�
సీఎం రేవంత్రెడ్డి, మంత్రులకు యూరియా గోస పట్టదా.. అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించా రు. ఆదివారం ఐనవోలు మండలంలోని వెంకటాపురం గ్రామం నుంచి ధర్మసాగర్ మండలం మల్లక్పల్లి, ధర్మాపూర్ మీదుగా �
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా కేసీఆర్పై కేసు పెడితే ఉద్యమం తప్పదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయడంలో విఫలమైన సీఎం రేవంత్రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయార్రావు డిమాండ్ చేశారు. వర్షాలు లేక, యూరియా లభించక పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వే
యూరియా దొరక్కపోవడంతో ఏడెకరాల్లో పత్తి చేను పీకేసి నిరసన తెలిపిన వరంగల్ జిల్లా ఉట్టి తండాకు చెందిన రైతు భూక్యా బాలునాయక్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) పరామర్శించారు.
స్థానిక సం స్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికు ల్లా పనిచేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎట్లుందో ప్రజలకు తెలిసొచ్చిందని, మోసపోయి గోసపడుతున్నామంటూ ఆవేదన చెందుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఇచ్చిన హామీల అమలులో సీఎం రేవంత్రెడ్డి పూర్తి గా �
ఎరువుల సరఫరాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి పీఏసీఎస్ వద్ద శుక్రవారం ఉద యం 3 గంటల నుంచి రైతులు పడిగాపులు కాస్తూ విస
ప్రజా పాలన అంటూ సోషల్ మీడియా వేదికగా అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రాజకీయ కక్ష సాధింపు లక్ష్యంగా పాలన సాగిస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేసి బీఆర్ఎస్ సత్తా చాటాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలోని డీఎస్కే గ�
Errabelli Dayakar Rao | సీఎం రేవంత్ రెడ్డి హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని విమర్శించారు.