మున్సిపల్ ఎన్నికల్లో తొర్రూరులో బీఆర్ఎస్ అత్యధిక కౌన్సిలర్ స్థానాలు గెలుచుకున్నా అధికార పార్టీ దౌర్జన్యం చేసి చైర్మన్ స్థానాన్ని లాక్కుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు.
‘నా 45 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇలాం టి నీచమైన ప్రభుత్వాన్ని చూడలేదు.. బీఆర్ఎస్పై తొర్రూరు పట్టణ ప్రజలు నమ్మకంతో 9 మంది కౌన్సిలర్లను ఎ న్నుకుంటే.. రాజ్యాంగ విరుద్ధంగా కాం గ్రెస్ దుర్మార్గం చేసింది’ అని మాజీ
Thorrur | మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఉద యం 10 గంటలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తొమ్మిది మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలి�
Thorrur Municipality | తొర్రూర్ మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌడీయిజం ప్రదర్శించింది. తొర్రూర్ మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్తున్న బస్సుప
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేసే అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలను కోరారు. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి ఆదివారం ని�
ఎన్నికలేవైనా బీఆర్ఎస్దే విజయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తొర్రూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న నేపథ్యంలో పాలకుర్తి, దేవరుప్పులలో బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవా�
తొర్రూరు మున్సిపాలిటీ పై ఎగిరేది గులాబీ జెండానేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమావారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 16 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటా ప్రచారం నిర్వహ�
తొర్రూరు మున్సిపాలిటీపై ఎగిరేది గులాబీ జెండానేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధీమా వ్యక్తంచేశారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 16 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటా ప్రచా
పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ కోసం జైలుకు వెళ్లడానికి సిద్ధమని, బెయిల్ కూడా తీసుకోనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వర్ధన్నపేట, తొర్రూరులో కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. వ
తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్రావు ఆశాబావం వ్యక్తంచేశారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్యనాయకులత�
గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత వాటిని విస్మరించినందున మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటుతో గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర�
కాంగ్రెస్ మోసాలకు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం తొర్రూరు మున్సి పాలిటీలోని 6, 10, 11 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థులు రాయి�