అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు స్థాపించి తెలంగాణ బిడ్డలకు అండగా ఉంటున్న ‘టెక్స్టార్ ’ నిర్వాహకులు అభినందనీయులని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొనియాడారు.
వాల్మీకి రామాయణాన్ని రచించిన వల్మిడి మునులగుట్టపై రూ. 10 కోట్లతో రామాలయాన్ని నిర్మించి, రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయంగా తీర్చిదిద్దినట్టు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
అమెరికా మేరీల్యాండ్లోని బాల్టీమోర్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 31నుంచి ఆగస్టు 2 వరకు జరిగే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) 19వ మహాసభలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెళ్లారు.
తెలంగాణ కోసం అహరహం శ్రమించి, ఉద్యమ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేసిన తెలంగాణ సిద్ధ్దాంతకర్త కొత్తపల్లి జయశంకర్ సార్ చిరస్మరణీయుడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొనియాడారు. సోమవారం అమెరికాల�
వంట నూనెల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో ఆయిల్పామ్ తోటల పెంపకానికి రైతులను ప్రోత్సహించారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
తెలంగాణలో రాక్షసపాలన నడుస్తున్నదని, రేవంత్రెడ్డి పాలనపై అన్ని వర్గాల్లో అసంతృప్తి రగులుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆట మహాసభలకు అమెరికా వెళ్లిన ఆయన డాలస్ నగరంలో శనివారం బీఆర�
ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. కాంటా అయిన వడ్లను మిల్లులకు తరలించడంలోనూ జాప్యం చేస్తున్నదని మండిపడ్డారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగపుర�
లక్ష్మీనర్సింహస్వామి వెలిసిన వానకొండయ్య గుట్టపై ఎట్టకేలకు మైనింగ్కు అనుమతులు రద్దయ్యా యి. ఈ మేరకు ఈనెల 7న లీజు రద్దు కోసం గనులశాఖకు కలెక్టర్ సిఫారసు చేశారు.
‘రెండు నెలల నుంచి ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా లేక రైతులు ఇబ్బంది ప డుతున్నరు.. అయినా అన్నదాతల కష్టాలు సీఎం రేవంత్రెడ్డికి పట్టవు.. వడ్లను కొనే దిక్కు లేదు. కొనుగోలు కేంద్రానికి వచ్చే దమ్ము ఏ ఒక్క మంత్రికై�
రైతులు రెండు నెలలుగా కల్లాల వద్ద కన్నీరు పెడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదని అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. రెండు నెలల క్రితం కొనుగోలు కేంద్రంలో వడ్లు పోస్తే కొనే దిక్కు లేదని మండ�
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సమస్యలు లేవని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సీఎం రేవంత్, మంత్రులు ఉత్తమ్, తుమ్మలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సవాల్ విసిరారు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని వానకొండయ్య గుట్టపై జరుగుతున్న అక్రమ మైనింగ్ను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. మైనింగ్ పనులు అడ్డుకున్న నేపధ్యంలో జారీ అయిన