భూములు కబ్జా చేశారంటూ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధాలు ఆడారని, వాటిని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సవాల్ చేశారు.
‘ఉత్తమన్నా రైతులు గోస పడుతుండ్రు.. నీళ్లు వదలరాదే..’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ప్రాధేయపడ్డారు. ఎర్రబెల్లి చిన్నాన్న మురళీధర్రావు మనుమడి వివాహ వేడుకకు గురువారం హా
తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ముందుండి పోరాడారని, ఆయన లేకపోవడం బాధాకరమని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. నర్సంపేటలో ఏర్పాటు చేసిన పెద్ది విగ్రహాన�
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే చేపట్టి రైతులకు మేలు చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని వ్యవసాయ మారెట్లో అమ్మకానికి తీసుక�
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేపట్టిన కాలువ బాట పోలీసుల జోక్యంతో ఉద్రిక్తతకు దారితీసింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో సాగునీరు లేక తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొంటున్న రైతుల పక్షాన
Errabelli Dayakar Rao | జనగామ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేపట్టిన కాలువ బాటను సింగరాజుపల్లి గ్రామంలో పోలీసులు అడ్డుకున్నారు.
నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడం అన్యాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఖండించారు. తెలంగాణభవన్లో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎంపీ వి�
రైతాంగానికి నీళ్లు ఇవ్వడం చేతకాకపోతే సీఎం రేవంత్రెడ్డి తప్పుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. కాళేశ్వరాన్ని తమకు అప్పగిస్తే 15 రోజుల్లో నీళ్లిచ్చి చూపిస్తామని స్పష్టంచేశార�
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్సారెస్పీ) కాల్వలకు గోదావరి జలాలు విడుదల చేయాలని, చెరువులను నింపి పంటలకు సాగునీరందించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డి మాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతుల
Errabelli dayakar rao | మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. వర్షాకాలంలో కాలువ వస్తుందనే ఆశతో రైతులు వరి నాట్లు వేశారని ఇప్పుడు నీరు రాకుంటే రైతులకు ఎకరాకు 25 వేల రూపాయలు న
ఎస్సారెస్పీ కాల్వలకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలనే డిమాండ్తో సోమవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాదయాత్ర చేపట్టనున్నారు. రాయపర్తి మండలంలోని మైలారం విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలోని ఎస్సా�
Joginapally Srinivas Rao | బీఆర్ఎస్ అధినేలత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బావమరిది, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బంధువు జోగినపల్లి శ్రీనివాస్ రావు(Joginapally Srinivas Rao)గురువారం అనారోగ్యం కారణంగా దవాఖానలో చికిత్స పొందుతూ తు�
దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సంస్మరణ సభ నల్లబెల్లి మండల కేంద్రంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన ఉద్యమ దివిటీ ప
తెలంగాణ ఉద్యమ నేత, నర్సంపేట అభివృద్ధి ప్రదాత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సంస్మరణ సభ 10వ తేదీన నల్లబెల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.