దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సంస్మరణ సభ నల్లబెల్లి మండల కేంద్రంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన ఉద్యమ దివిటీ ప
తెలంగాణ ఉద్యమ నేత, నర్సంపేట అభివృద్ధి ప్రదాత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సంస్మరణ సభ 10వ తేదీన నల్లబెల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
Peddi Sudarshan Reddy | మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రత్యేకంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలు శుక్రవారం రాత్రి కన్నీటి వీడ్కోలు పలికారు. పెద్ది మృతితో నర్సంపేట విషాదంలో మునిగిపోయింది
తెలంగాణ ఉద్యమనేతగా పెద్ది ప్రజల మనిషని, వారి మనస్సులో ఉన్న ఆయనకేం కాదు, అధైర్యపడొద్దని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ సుదర్శన్రెడ్డి స�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, డెన్మార్క్ తదితర దేశాల్లో ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని అట్లాంటాలో యూఎస్ టీమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
తొర్రూరులో వంద పడకల ఆస్పత్రి భవనాన్ని గుట్టుచప్పుడు కాకుండా నిర్మిస్తున్నారు. పేరు కోసం గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంజూరు చేసిన విశాలమైన స్థలాన్ని మార్పు చేసి 30 బెడ్స్ దవాఖాన వెనుక భాగంల
మాజీ మం త్రి ఎర్రబెల్లి దయాకర్రావు 70వ జన్మదిన వేడుకలను ఆదివారం బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి, పర్వతగిరి, ఐనవోలు మండలాల్�
అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు స్థాపించి తెలంగాణ బిడ్డలకు అండగా ఉంటున్న ‘టెక్స్టార్ ’ నిర్వాహకులు అభినందనీయులని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొనియాడారు.
వాల్మీకి రామాయణాన్ని రచించిన వల్మిడి మునులగుట్టపై రూ. 10 కోట్లతో రామాలయాన్ని నిర్మించి, రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయంగా తీర్చిదిద్దినట్టు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
అమెరికా మేరీల్యాండ్లోని బాల్టీమోర్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 31నుంచి ఆగస్టు 2 వరకు జరిగే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) 19వ మహాసభలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెళ్లారు.
తెలంగాణ కోసం అహరహం శ్రమించి, ఉద్యమ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేసిన తెలంగాణ సిద్ధ్దాంతకర్త కొత్తపల్లి జయశంకర్ సార్ చిరస్మరణీయుడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొనియాడారు. సోమవారం అమెరికాల�
వంట నూనెల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో ఆయిల్పామ్ తోటల పెంపకానికి రైతులను ప్రోత్సహించారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
తెలంగాణలో రాక్షసపాలన నడుస్తున్నదని, రేవంత్రెడ్డి పాలనపై అన్ని వర్గాల్లో అసంతృప్తి రగులుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆట మహాసభలకు అమెరికా వెళ్లిన ఆయన డాలస్ నగరంలో శనివారం బీఆర�